ఆర్టీసీ సంస్థపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను జేఏసీ కన్వినర్ అశ్వథ్దామ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆర్టీసీ ప్రభుత్వ జాగీరు కాదని ఆయన అన్నారు. ఆర్టీసీకి ముగింపు ఉండదని, ప్రజలు ఎవ్వరికి ముగింపు పలుకుతారో త్వరలో తేలుతుందని అన్నారు.సీఎం మాట్లాడిన విధానంతో కార్మికుల మనోభావాలు దెబ్బతింటాయని తీవ్రంగా మండిపడ్డారు. ఆయన మాటలు కార్మికులు ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32VBbdG
Thursday, October 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment