ఆర్టీసీ సంస్థపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను జేఏసీ కన్వినర్ అశ్వథ్దామ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఆర్టీసీ ప్రభుత్వ జాగీరు కాదని ఆయన అన్నారు. ఆర్టీసీకి ముగింపు ఉండదని, ప్రజలు ఎవ్వరికి ముగింపు పలుకుతారో త్వరలో తేలుతుందని అన్నారు.సీఎం మాట్లాడిన విధానంతో కార్మికుల మనోభావాలు దెబ్బతింటాయని తీవ్రంగా మండిపడ్డారు. ఆయన మాటలు కార్మికులు ఆత్మహత్యకు ప్రేరేపించే విధంగా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32VBbdG
టీఎస్ఆర్టీసీ సమ్మె, మూసివేయడానికి ఆర్టీసీ ప్రభుత్వ జాగీరు కాదు : అశ్వధ్దామ రెడ్డి
Related Posts:
జగన్-చంద్రబాబు చెరో ఫ్రంట్ : పవన్ కు కేసీఆర్ ఆహ్వానం లేదా ..! మరి..జనసేనాని రూటెటు..?ఏపిలో మూడు ప్రధాన పార్టీలదీ మూడు దార్లుగా కనిపిస్తోంది. టిడిపి అధినేత చంద్రబాబు ఇప్పటికే బిజెపీతర కాంగ్రెస్ మద్దతు కూటమి లో ఉన్నారు. తాజాగా, … Read More
ఫడ్నవీస్ సర్కార్కు మరో తలనొప్పి: తమకు కూడా రిజర్వేషన్లు కల్పించాలని ఓ వర్గం డిమాండ్ముంబై: మహారాష్ట్రలో మరో సామాజిక వర్గం తమకు రిజర్వేషన్లు కల్పించాలంటూ రోడెక్కింది. మరాఠాలకు రిజర్వేషన్లు కల్పించిన నేపథ్యంలో బ్రాహ్మణ సామాజిక వర్గం కూడ… Read More
జగన్పై దాడి కేసులో కొందరికి NIA నోటీసులుహైదరాబాద్ : వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి కేసులో కొందరికి నోటీసులు జారీచేసింది జాతీయ దర్యాప్తు సంస్థ ఎన్ఐఏ. జగన్ పై దాడి చేసిన శ్ర… Read More
ప్రొటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం.. ఇక ఎమ్మెల్యేల వంతుహైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ ప్రొటెం స్పీకర్గా ఎంఐఎం సీనియర్ ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ ఆయనత… Read More
కుంభమేళాలో భారీ ఏర్పాట్లు.. 2800 కోట్లతో తాత్కాలిక టెంట్ సిటీ..!ఉత్తర ప్రదేశ్ : ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాకు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తిచేసింది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్య… Read More
0 comments:
Post a Comment