Thursday, October 24, 2019

జగన్ ఇప్పట్నుంచే ఓట్ల రాజకీయం చేస్తున్నారు .. ఎలాగో చెప్పిన సుజనా చౌదరి

బీజేపీ ఎంపీ, మాజీ కేంద్ర మంత్రి సుజనా చౌదరి ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం చెప్పిన తప్పుడు లెక్కలే వైసీపీ ప్రభుత్వం కూడా చెబుతోందని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో పాలన దారుణంగా ఉందని ఆయన అన్నారు. అంతే కాదు ఇప్పటినుండే ఏపీ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ ఓట్ల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32L9LqW

Related Posts:

0 comments:

Post a Comment