మహారాష్ట్ర అసెంబ్లీలో ఎన్సీపీ నేత అజిత్ పవార్ రికార్డు విజయాన్ని నమోదు చేశారు. ఆయన తన రాజకీయ జీవితంలో ఆరోసారి గెలిచి శాసనసభలోకి అడుగుపెట్టనున్నారు. బారామతి నియోజకవర్గంలో ఆయన తన సమీప ప్రత్యర్థి, బీజేపీ నేత గోపినాథ్ కుండ్లిక్ పడాల్కపై 1, 65, 265 ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఎన్నికలో ప్రత్యర్థులు డిపాజిట్లు కూడా
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2JjFvfg
Thursday, October 24, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment