స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం పైన ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. చంద్రబాబు కోసమే ఎన్నికల కమిషనర్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారంటూ సీఎం ఫైర్ అయ్యారు. అధికారం కోల్పోయిన వ్యవస్థను దిగజార్చే ప్రయత్నాలు సాగుతున్నాయని ఫైర్ అయ్యారు. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vrv85o
ఎన్నికల కమిషనర్ ను వదిలేది లేదు: చంద్రబాబు కోసమే వాయిదా..ఆ వర్గమే: సీఎం జగన్ మండిపాటు..!
Related Posts:
తెలంగాణలో కొత్తగా మరో 27 కరోనా పాజిటివ్ కేసులు.. 970కి చేరిన సంఖ్య..తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గురువారం కొత్తగా మరో 27 కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందినట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడ… Read More
భారత్లో కరోనా వ్యాప్తి ఇలా..:, 28 రోజులుగా 12 జిల్లాల్లో, 14 రోజుల్లో 78 జిల్లాల్లో కేసుల్లేవ్..న్యూఢిల్లీ: దేశంలో రోజు రోజుకూ కరోనా కేసులు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తూ కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ పలు రాష్ట… Read More
14 ఏళ్ల హిందూ అమ్మాయి కిడ్నాప్..మత మార్పిడి.. 40ఏళ్ల ముస్లిం వ్యక్తితో పెళ్లి.. పాక్లో దారుణం..ఇస్లామాబాద్/హైదరాబాద్ : పాకిస్థాన్ లో హిందువులపై దాడులు కొనసాగుతుండడమే కాకుండా హిందూ మహిళలు, మైనర్ అమ్మాయిల పట్ల అఘాయిత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్ప… Read More
కువైట్లో చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు..అన్నదానం నిర్వహించిన కువైట్ టీడీపీ అధ్యక్షుడు సుధాకరరావుఏపీ మాజీ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు కువైట్లో ఘనంగా జరిపారు టీడీపీ కువైట్ అధ్యక్షుడు కురదవల్లి సుధాకరరావు. చంద్రబాబు పుట్టినర… Read More
పాకిస్థాన్ బరితెగింపు: కరోనా రోగులను భారత్లోకి పంపిస్తోంది!శ్రీనగర్/న్యూఢిల్లీ: ప్రపంచమంతా కరోనావైరస్ను కట్టడి చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటుంటే.. పాకిస్థాన్ మాత్రం ఆ మహమ్మారిని కూడా ఉగ్రవాదానికి ఉపయోగించుకు… Read More
0 comments:
Post a Comment