స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేస్తే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తీసుకున్న నిర్ణయం పైన ముఖ్యమంత్రి జగన్ మండిపడ్డారు. చంద్రబాబు కోసమే ఎన్నికల కమిషనర్ ఇటువంటి నిర్ణయం తీసుకున్నారంటూ సీఎం ఫైర్ అయ్యారు. అధికారం కోల్పోయిన వ్యవస్థను దిగజార్చే ప్రయత్నాలు సాగుతున్నాయని ఫైర్ అయ్యారు. చంద్రబాబు తాను ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే తన
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vrv85o
ఎన్నికల కమిషనర్ ను వదిలేది లేదు: చంద్రబాబు కోసమే వాయిదా..ఆ వర్గమే: సీఎం జగన్ మండిపాటు..!
Related Posts:
నిజాయితీకి నిలువుటద్దం పవన్ కల్యాణ్ -వ్యక్తిత్వంపై మాట్లాడితే ఖబర్దార్ -ప్రకాశ్రాజ్కు బండ్ల గణేష్ కౌంటర్జీహెచ్ఎంసీ ఎన్నికల్లో తొలుత అభ్యర్థులను బరిలోకి దింపి, తర్వాత బీజేపీకి ఓటేయాలంటూ తన కార్యకర్తకు పిలుపునిచ్చిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ను రంగులు మార్చే… Read More
చంద్రబాబును వెంటనే మెంటల్ ఆస్పత్రికి పంపండి, నరకంలోనూ చోటు దొరకదు: సభలో జగన్ ఆగ్రహంఅమరావతి: విపక్ష నేత చంద్రబాబు నాయుడు తమ ప్రభుత్వంపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ శీత… Read More
నడిరోడ్డుపై ఉరితీసినా తప్పు లేదు... రాష్ట్ర ఎన్నికల కమిషనర్పై దాసోజు శ్రణ్ సంచలన వ్యాఖ్యలు...ప్రచార జోష్ ఫుల్.. పోలింగ్ నిల్... ఇదీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల పరిస్థితి. ప్రచార పర్వం ఎంత వాడి వేడిగా సాగిందో... … Read More
ఏపీలో మరో భారీ ప్రక్రియకు జగన్ సర్కారు ఆదేశాలు -ఈనెల 21 నుంచే -దేశంలో తొలిసారిగా..120 ఏళ్ల తర్వాత ఆంధ్రప్రదేశ్ లో సమగ్ర భూసర్వే నిర్వహించే భారీ ప్రక్రియకు సంబంధించి జగన్ సర్కారు మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. తన పాదయాత్ర సమయంలో భూ… Read More
షాకింగ్ : 28 ఏళ్లుగా కొడుకును నిర్బంధించిన తల్లి... అత్యంత దయనీయ స్థితిలో.. ఎట్టకేలకు విముక్తి...స్వీడన్ రాజధాని స్టాక్హోమ్లో దారుణం వెలుగుచూసింది. ఓ తల్లి తన కుమారుడిని 28 ఏళ్లుగా అపార్ట్మెంటులోనే బంధించిన ఘటన వెలుగులోకి వచ్చింది. అత్యంత దయనీ… Read More
0 comments:
Post a Comment