శ్రీనగర్/న్యూఢిల్లీ: ప్రపంచమంతా కరోనావైరస్ను కట్టడి చేసేందుకు అనేక చర్యలు తీసుకుంటుంటే.. పాకిస్థాన్ మాత్రం ఆ మహమ్మారిని కూడా ఉగ్రవాదానికి ఉపయోగించుకునేందుకు ప్రయత్నిస్తోంది. తరచూ ఉగ్రవాదులను పంపే పాకిస్థాన్.. ఇప్పుడు భారతదేశంలోకి కరోనా పేషంట్లను పంపుతోంది. తాజాగా, ఇందుకు సంబంధించిన వివరాలను జమ్మూకాశ్మీర్ డీజీపీ వెల్లడించారు. ప్రపంచం కరోనాతో పోరాడుతుంటే.. పాక్ మాత్రం ఉగ్రవాదులను కాపాడే పనిలో బిజీ!
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3eNfqDe
Thursday, April 23, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment