Sunday, March 15, 2020

సీఎం జగన్: ఏడాదిపాటు కరోనాప్రభావం, ఇంట్లో ఉంటే సరిపోతోంది, ఏపీలో ఒక్కరికే పాజిటివ్..

కరోనా వైరస్ కోసం ఏడాదిపాటు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఓ 15 రోజులపాటు చర్యలు తీసుకుంటే.. తర్వాత పరిస్థితి ఏంటీ అని అడిగారు. మధ్య ప్రాచ్యలో ఏపీకి చెందిన కూలీలు ఉన్నారని పేర్కొన్నారు. వారికి కొద్దిరోజులపాటు ఆయాదేశాలు వైద్యం అందజేస్తాయని.. తర్వాత స్వస్థలాలకు పంపిస్తాయని పేర్కొన్నారు. అప్పుడు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38UPiSO

Related Posts:

0 comments:

Post a Comment