తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. గురువారం కొత్తగా మరో 27 కేసులు నమోదవగా.. ఒకరు మృతి చెందినట్టు వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ వెల్లడించారు. గడిచిన 24 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో 13 మంది, గద్వాలలో 10 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్టు తెలిపారు. కొత్త కేసులతో కలిపి రాష్ట్రంలో మొత్తం కేసుల
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2VuUrNV
తెలంగాణలో కొత్తగా మరో 27 కరోనా పాజిటివ్ కేసులు.. 970కి చేరిన సంఖ్య..
Related Posts:
లాక్ డౌన్ దెబ్బ.. కిడ్నీ అమ్మకానికి పెట్టిన యువకుడు... పత్రికా ప్రకటన...అతని వయసు 28 ఏళ్లు.. అప్పు రూ.91లక్షలు... లాక్ డౌన్ కారణంగా వ్యాపారంలో ఘోరంగా దెబ్బతిన్నాడు. చేతిలో ఇప్పుడు చిల్లిగవ్వ లేదు. ఆస్తులు కూడా ఏమీ మిగల్లేద… Read More
కఫీల్ ఖాన్ కేసులో యోగీ సర్కారుకు సుప్రీంలోనూ షాక్- NSA ప్రయోగం కుదరదన్న కోర్టుయూపీలోని గోరఖ్పూర్కు చెందిన డాక్టర్ కఫీల్ ఖాన్ను జాతీయ భద్రతా చట్టం కింద నిర్బంధించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ వేసిన యోగీ ఆదిత్… Read More
జగన్ పై చంద్రబాబు చండ్రనిప్పులు .. అప్పుడు ముద్దులు, ఇప్పుడు పిడిగుద్దులా,3 రాజధానులపై రెఫరెండానికి సిద్ధమా ?రాజధానిగా అమరావతినే కొనసాగాలని రైతులు చేపట్టిన ఉద్యమానికి ఏడాది పూర్తయిన సందర్భంగా ఈరోజు రాయపూడిలో జనరణభేరి సభను నిర్వహించారు . ఈ సభలో పాల్గొన్న చంద్ర… Read More
వ్యాక్సిన్తో స్ధానిక ఎన్నికలకు సంబంధం లేదు- హైకోర్టులో నిమ్మగడ్డ కౌంటర్ఏపీలో డిసెంబర్ 25న కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ ప్రారంభం కానున్నందున స్ధానిక సంస్ధల ఎన్నికలు వాయిదా వేయాలంటూ హైకోర్టును ఆశ్రయించిన వైసీపీ సర్కారు… Read More
బ్యూటీ పార్లర్లో ఉద్యోగం పేరుతో దుబాయ్కు: ఇంటిపనితో చిత్రహింసలు: హైదరాబాదీల దీనావస్థహైదరాబాద్: హైదరాబాద్లో నకిలీ ఏజెంట్ల మోసాలకు అడ్డు, అదుపు లేకుండా పోతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నప్పటికీ.. నకిలీ ఏజెంట్ల దురాగతాలకు అడ్డ… Read More
0 comments:
Post a Comment