మధ్యప్రదేశ్ లో వారం రోజులుగా సాగుతోన్న రాజకీయ సంక్షోభం క్లైమాక్స్ కు చేరింది. జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ఇరుకునపడ్డ కమల్నాథ్ సర్కారు ఎట్టకేలకు అమీతుమీకి రెడీ అయింది. సంక్షోభానికి ముగింపు చర్యగా సోమవారం అసెంబ్లీలో బలపరీక్ష చేపట్టాలని స్పీకర్ నర్మదా ప్రసాద్ ప్రజాపతిని గవర్నర్ లాల్జీ టాండన్ ఆదివారం ఆదేశాలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b8mkkb
Sunday, March 15, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment