ఏపీలో రాజకీయ పార్టీల మధ్య వైరం ఉద్యోగులకు పాకుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఓ పార్టీకి అనుకూలంగా పనిచేశారని ఆరోపణలు ఎధుర్కొన్న పలువురు ఉద్యోగులు .. ప్రస్తుత వైసీపీ సర్కారు హయాంలో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా... తాజాగా మరో వ్యవహారం కలకలం రేపింది. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెడుతున్న వారిపై సైబర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fHY8Iu
Monday, May 11, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment