ఏపీలో రాజకీయ పార్టీల మధ్య వైరం ఉద్యోగులకు పాకుతోంది. గత ప్రభుత్వ హయాంలో ఓ పార్టీకి అనుకూలంగా పనిచేశారని ఆరోపణలు ఎధుర్కొన్న పలువురు ఉద్యోగులు .. ప్రస్తుత వైసీపీ సర్కారు హయాంలో ఇబ్బందులు ఎదుర్కొంటుండగా... తాజాగా మరో వ్యవహారం కలకలం రేపింది. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఇప్పటికే సోషల్ మీడియాలో విచ్చలవిడిగా పోస్టులు పెడుతున్న వారిపై సైబర్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3fHY8Iu
జగన్ పై వాట్సాప్ గ్రూపుల్లో అనుచిత పోస్ట్ లు. డిప్యూటీ ఇంజనీర్ సస్పెన్షన్...
Related Posts:
బాబు నిర్వాకం..! ఏపీ నెత్తిన అప్పు 3.62 లక్షల కోట్లు.. శ్వేతపత్రం విడుదల..!రాష్ట్ర విభజన తరువాత నాటి చంద్రబాబు ప్రభుత్వం ఆర్దిక పరిస్థితిని దీన స్థితిలోకి తెచ్చిందని ఆర్దిక మంత్రి బుగ్గన రాజేంద్రనాధ్ ఆరోపించారు. రాష్… Read More
ఇంటికొచ్చినట్లుంది : అమేథీ ప్రజలతో రాహుల్, ఓడిపోయిన తర్వాత తొలిసారి...అమేథీ : సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం పొందడమే కాదు .. పెట్టిన కోట అయిన అమేథీ నుంచి రాహుల్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. రాహుల్ను కేంద… Read More
కాపు కాస్తారనుకుంటే కవ్విస్తున్నారు..! కాపులతో బాబుకు కొత్త చికాకులు..!!కాకినాడ/హైదరాబాద్ : కాపు సామాజికవర్గం పై ఎన్నో ఆశలు పెట్టుకున్న చంద్రబాబు కు అడియాశలు తప్పేలా కనిపించడం లేదు. కాపు నేతలు వ్యవహరిస్తున్న తీరు ఆందోళకలిగ… Read More
ఏపీలో బాక్సైట్ మైనింగ్ పై పూర్తి నిషేధం విధించిన జగన్ .. ఆ జీవో రద్దుఏపీలో జగన్ సీఎం గా బాధ్యతలు చేపట్టిన తర్వాత బాక్సైట్ తవ్వకాలపై పూర్తి నిషేధం విధించారు. విశాఖపట్నం జిల్లాలోని తూర్పు కనుమలలో బాక్సైట్ ఖనిజాన్ని తవ్వకా… Read More
తెలుగు రాష్ట్రాలతో ఢీ అంటే ఢీ..! సరైన నాయకత్వం కోసం బీజేపి అన్వేషణ..!!అమరావతి/హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ యుద్దం చేసేందకు బీజేపి పావులు కదుపుతోంది. కేంద్రంలో రెండో సారి అదికారం చేపట్టిన తర్వాత ప్రాంతీయ రాష్ట్ర… Read More
0 comments:
Post a Comment