Friday, March 13, 2020

ఆరుగురు మంత్రులపై వేటు.. సింధియా మెడకు కేసుల ఉచ్చు.. కాంగ్రెస్ రివర్స్ గేమ్.. ఫలితం?

మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం గంటకో మలుపు తిరుగుతోంది. జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ప్రమాదంలో పడిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. అయితే దానికంటే ముందు రెబల్స్ రాజీనామాలు, వాళ్లను కొనేందుకు బీజేపీ సాగించిన బేరసారాలపై క్లారిటీ రావాలని మెలిక పెట్టింది. స్పీకర్ ఇచ్చిన గడువు ముగియడంతో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/33dS7NA

Related Posts:

0 comments:

Post a Comment