మధ్యప్రదేశ్ లో రాజకీయ సంక్షోభం గంటకో మలుపు తిరుగుతోంది. జ్యోతిరాదిత్య సింధియా వర్గానికి చెందిన 22 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటుతో ప్రమాదంలో పడిపోయిన కాంగ్రెస్ ప్రభుత్వం.. అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కొనేందుకు సిద్ధమైంది. అయితే దానికంటే ముందు రెబల్స్ రాజీనామాలు, వాళ్లను కొనేందుకు బీజేపీ సాగించిన బేరసారాలపై క్లారిటీ రావాలని మెలిక పెట్టింది. స్పీకర్ ఇచ్చిన గడువు ముగియడంతో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33dS7NA
ఆరుగురు మంత్రులపై వేటు.. సింధియా మెడకు కేసుల ఉచ్చు.. కాంగ్రెస్ రివర్స్ గేమ్.. ఫలితం?
Related Posts:
ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర ప్రారంభం : ప్రత్యేక పూజలు- భక్తుల కోలాహలం : మధ్నాహ్నం నిమజ్జనం..!!హైదరాబాద్ లో గణేషుని నిమజ్జనం ప్రారంభమైంది. నిమజ్జనంలో ప్రత్యేక స్థానం ఉన్న ఖైరతాబాద్ గణేశుని శోభాయాత్ర ప్రారంభమయింది. తొమ్మిది రోజులపాటు భక్తుల పూజల… Read More
నిమజ్జన మహోత్సవం : బాలపూర్ లడ్డు వేలం- సాగర్ తీరానికి మధ్నాహ్నానికి ఖైరతాబాద్ వినాయకుడు..!!భాగ్యనగరిలో గణేషుడి నిమజ్జన శోభతో మెరిసిపోతోంది. కరోనా కారణంగా గత ఏడాది దూరంగా ఉన్న నగర జనం ఇప్పుడు వేలాదిగా నిమజ్జన ఉత్సవం తరలించటానికి తరలి వస్తున్న… Read More
Bigg Boss Telugu 5: రెండో వారం కూడా మహిళా కంటెస్టెంటే అవుట్హైదరాబాద్: టాలీవుడ్ టాప్ హీరో అక్కినేని నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తోన్న బిగ్గెస్ట్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్బాస్ తెలుగు సీజన్ 5 రసవత్తరంగా సాగుతో… Read More
బాలాపూర్ లడ్డు దక్కించుకున్న వైసీపీ ఎమ్మెల్సీ : సీఎం జగన్ కు కానుకగా : 18.90 లక్షలతో..!!గణేష్ ఉత్సవాల్లో బాలాపూర్ లడ్డూకు ప్రత్యేక స్థానం ఉంది. ప్రతీ ఏటా ఈ లడ్డు దక్కించుకొనేది ఎవరు.. ఎంతకు వేలం లో ధర పలుకుతుందనేది అందరూ ఆసక్తిగా చూసే అంశ… Read More
తొలగని కరోనా థ్రెట్: 30 వేలు ప్లస్: జోరుగా వ్యాక్సినేషన్న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి మరింత తగ్గుముఖం పట్టింది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య మరింత తగ్గింది. కొత్తగా మరోసారి 30 … Read More
0 comments:
Post a Comment