Friday, March 13, 2020

దాడులకు సీఎం బాధ్యుడు... వ్యవస్థలు నిర్వీర్యమవుతుంటే గవర్నర్ స్పందించలేరా : యనమల

టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి, ఎమ్మెల్సీ యనమల రామకృష్ణుడు ఏపీలో తాజా రాజకీయ పరిస్థితుల నేపధ్యంలో గవర్నర్ స్పందించాలని అన్నారు. ప్రభుత్వ దుర్మార్గాలు, దౌర్జన్యాలు, అక్రమాలు, ఆకృత్యాలపై గవర్నర్ జోక్యం చేసుకోకపోవడం చూస్తుంటే, వైసీపీ అరాచకపాలనకు ఆయన కొమ్ము కాస్తున్నట్లుగా ఉందని విమర్శలు గుప్పించారు . రాష్ట్రంలో ఇంత దారుణాలు జరుగుతుంటే, రాజ్యాంగబద్ధుడైన వ్యక్తి కేంద్రప్రభుత్వానికి ఫిర్యాదు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38OLMJR

Related Posts:

0 comments:

Post a Comment