Thursday, March 26, 2020

భయపడ్డంతా జరిగింది.. హైదరాబాద్‌లో డాక్టర్ దంపతులకు కరోనా పాజిటివ్.. తెలంగాణలో పెరిగిన కేసులు

‘‘ఇది ఎంతటి కీలక తరుణమంటే.. మన వైద్య సిబ్బందిని కంటికి రెప్పలా కాపాడుకోవాలి. బయటి నుంచి కొత్తగా డాక్టర్లు రారు. మన డాక్టర్లు, నర్సులకు ఏదైనా అనుకోనిది జరిగిదే తర్వాతి పరిణామాలు ఊహించడం కష్టం. కాబట్టి అందుబాటులో ఉన్న వైద్య సిబ్బందిని, వాళ్ల ఆరోగ్యాన్ని కాపాడటానికి ప్రభుత్వం తన వంతు ప్రయత్నం చేస్తుంది''అని ముఖ్యమంత్రి కేసీఆర్ మూడురోజుల

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2wG93jX

Related Posts:

0 comments:

Post a Comment