కరోనా వైరస్ తెలుగు రాష్ట్రాల్లో ప్రబలుతున్న నేపధ్యంలో లాక్ డౌన్ ప్రకటించాయి తెలుగు రాష్ట్రాలు . అంతే కాదు రాష్ట్రాల సరిహద్దులను కూడా క్లోజ్ చేశాయి . ఇక ఈ నేపధ్యంలో సరిహద్దుల పరిస్థితి దారుణంగా తయారైంది. తెలంగాణా నుండి ఆంధ్ర ప్రదేశ్ కు ఆంధ్ర ప్రదేశ్ నుండి తెలంగాణ రాష్ట్రానికి వెళ్ళాల్సిన విద్యార్థులు నానా తిప్పలు
from Oneindia.in - thatsTelugu https://ift.tt/33LPXVT
సరిహద్దు గందరగోళం పై స్పందించిన మంత్రి పేర్ని నానీ .. తెలంగాణా సర్కార్ పై అసహనం
Related Posts:
పాతిపెట్టేందుకు గొయ్యి సిద్ధం చేసి.. పాడెపై స్మశానానికి తీసుకెళ్తుండగా .. మదనపల్లెలో షాకింగ్ ఘటనఓ చెట్టు కింద అపస్మారక స్థితిలో పడి ఉన్న వ్యక్తి చనిపోయాడని అంతా అనుకున్నారు . గుర్తు తెలియని వ్యక్తి కావటంతో అతను ఎవరో తెలీకున్నా చనిపోయాడని పక్కాగా … Read More
కొత్తరకం కరోనా వైరస్ ఆనవాలు భారత్లో కనిపించలేదు: ప్రభుత్వంఢిల్లీ: యూకేలో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న కొత్తరకం కరోనావైరస్ ఆనవాలు భారత్లో ఇప్పటి వరకు కనిపించలేదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. … Read More
రాజస్థాన్ లోకల్ పోల్స్: 36-12 పట్టు నిలుపుకున్న కాంగ్రెస్, పరువు కాపాడుకున్న బీజేపీజైపూర్: రాజస్థాన్ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ పట్టు నిలుపుకుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికలు పరువు పోగొట్టుకున్న కాంగ్రెస్.. తాజాగా… Read More
28ఏళ్ల తర్వాత సిస్టర్ అభయకు న్యాయం: ఫాదర్, నన్లే దోషులు, వారి అశ్లీలం చూసిందనే..తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో 28 ఏళ్ల క్రితం సంచలనం సృష్టించిన సిస్టర్ అభయ(21) హత్య కేసులో సీబీఐ కోర్టు మంగళవారం కీలక తీర్పును వెలువరించింది. సిస్టర్ … Read More
Sabarimala. పందలం దెబ్బతో ప్రభుత్వానికి షాక్, అందుకే శబరిమలపై దృష్టి? దేవుడు ఉన్నాడు, దెబ్బకు !శబరిమల/కొచ్చి/ పందలం: పవిత్ర పుణ్యక్షేత్రం అయిన శబరిమలకు వెళ్లే భక్తుల సంఖ్య దాదాపు తగ్గిపోవడంతో దేవస్వం బోర్డుకు ఆధాయం రావడం లేదు. ఇదే సమయంలో ఇంతకాలం… Read More
0 comments:
Post a Comment