న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ కమిటీపై మిశ్రమ స్పందనలు వెలువడుతున్నాయి. కమిటీ ఏర్పాటు పట్ల పలు హిందూ సంఘాలు, మైనారిటీ ప్రతినిధులు తప్పు పడుతున్నారు. ఇదివరకే ఈ భూమి మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో.. బంతి కేంద్రం కోర్టులో ఉంటుందే తప్ప
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XIOkop
అదో దండగమారి మధ్యవర్తిత్వ కమిటీ: సుబ్రహ్మణ్యస్వామి, మంచి పరిణామం అంటోన్న మాయావతి
Related Posts:
Wife: భర్తకు పోర్న్ సినిమాల పిచ్చి, భార్యను అలాగే చెయ్యాలని చెప్పిన ఐటీ కంపెనీ ఎండీ, సీన్ కట్ చేస్తే!అహమ్మదాబాద్: వ్యాపారవేత్తను వివాహం చేసుకుంటే జీవితం చాలా హ్యాపీగా ఉంటుందని ఆమె అనుకుంది. వివాహం చేసుకున్న ఐదు సంవత్సరాల తరువాత భర్త నిజస్వరూపం తెలసుకు… Read More
యజువేంద్ర చాహల్పై కులం కామెంట్స్: యువరాజ్ సింగ్ అరెస్ట్..బెయిల్పై!చండీగఢ్: భారత క్రికెట్ జట్టు మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్ అరెస్ట్ అయ్యాడు. అతనిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదైంది. తన తోటి క్రికెటర్,… Read More
ఏపీలో అదానీ పవర్ - వారికే ఏపీఎండీసీ బొగ్గు : రాష్ట్రంలో విస్తరిస్తున్నారు...!!ఏపీలో ఆదానీ వ్యాపార పరంగా విస్తరిస్తున్నారు. ఇప్పటికే ప్రాజెక్టులు..పవర్ విషయంలో ముందున్న ఆదానీ తాజాగా ఏపీఎండీసీకి చెందిన బొగ్గు టెండర్ సైతం దక్కించుక… Read More
భాగ్యనగరంలో నయా ట్రెండ్: మెరిసిన చార్మినార్.. ఆ లిస్ట్లో మరికొన్నిహైదరాబాద్: చారిత్రాత్మక నగరం హైదరాబాద్లో సరికొత్త ట్రెండ్ ఆరంభమైంది. ఇంతకుముందు ఎప్పుడూ లేని కొత్త ట్రెండ్ హైదరాబాదీలను ఆకట్టుకుంటోంది.. కట్టి పడేస్త… Read More
ఏపీలో కొత్తగా 14 మంది ఎమ్మెల్సీలు - వైసీపీ లిస్టు ఇదే : ఈ వారంలోనే నోటిఫికేషన్ కు ఛాన్స్..!!ఏపీ శాసన మండలిలో 14 ఖాళీల భర్తీ త్వరలో పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. వరుసగా అన్ని రాష్ట్రాల్లోని ఎమ్మెల్యే..ఎమ్మెల్సీ..ఎంపీల స్థానాల ఎన్నికల పైన… Read More
0 comments:
Post a Comment