న్యూఢిల్లీ: అయోధ్యలోని రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించడానికి సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన ముగ్గురు సభ్యుల మధ్యవర్తిత్వ కమిటీపై మిశ్రమ స్పందనలు వెలువడుతున్నాయి. కమిటీ ఏర్పాటు పట్ల పలు హిందూ సంఘాలు, మైనారిటీ ప్రతినిధులు తప్పు పడుతున్నారు. ఇదివరకే ఈ భూమి మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న నేపథ్యంలో.. బంతి కేంద్రం కోర్టులో ఉంటుందే తప్ప
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XIOkop
అదో దండగమారి మధ్యవర్తిత్వ కమిటీ: సుబ్రహ్మణ్యస్వామి, మంచి పరిణామం అంటోన్న మాయావతి
Related Posts:
చంద్రబాబు పై ప్రతిపక్షం ముప్పేట దాడి..! త్వరలో మాజీ కావటం తథ్యమంటోన్న వైసీపి..!!విజయవాడ/హైదరాబాద్ : ఏపి ప్రభుత్వంతో పాటు చంద్రబాబు పై ప్రతిపక్ష పార్టీ పక్కా మైండ్ గేమ్ ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. వైసీపి కి చెందిన ప్రముఖ నేతలందరూ… Read More
ఓటింగ్ శాతం ఎందుకు పెరిగింది, ? కిషన్ రెడ్డిసికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం, ఓటింగ్ శాతంలో తేడాలపై బీజేపీ అభ్యర్థి ఎన్నికల రిటర్నింగ్ అధికారిని కలిశారు. ఈసీ ప్రకటించిన తేడాలపై ఆయన ఆర్వోను క… Read More
బొందుగాళ్లు వ్యాఖ్యలపై ఈసీకి కేసీఆర్ వివరణహైదరాబాద్ : కరీంనగర్ సభలో చేసిన హిందు వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులకు సమాధానమిచ్చారు సీఎం కేసీఆర్. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో సీఎం కేసీఆర్ కరీ… Read More
ఓట్లు నాకే పడ్డాయి, అయితే గెలిచేది మాత్రం వైసీపి అభ్యర్థి :కేఏ పాల్కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో విన్నూత ప్రచారం చేసి ఓటర్లతోపాటు మీడియాను ఆకట్టుకున్న ఆయన ఎన్నికలకు ముందు చాల జిమ్మిక్కులే చేశారు.… Read More
కొడుకు కోసం, మంత్రి పదవీకి తండ్రి త్యాగం : హిమాచల్ సీఎం ఆదేశంతో అనిల్ రాజీనామాన్యూఢిల్లీ : హిమాచల్ ప్రదేశ్ సీఎం జై రామ్ ఠాకూర్ హుకుంతో ఆ రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి అనిల్ శర్మ స్పందించారు. హిమాచల్ ప్రదేశ్ బీజేపీ, మంత్రి పదవీకి ర… Read More
0 comments:
Post a Comment