న్యూఢిల్లీ: దశాబ్దాల కాలంగా రగులుతున్న, నలుగుతున్న రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యతను మనదేశ అత్యున్నత న్యాయస్థానం ముగ్గురు వ్యక్తులకు అప్పగించింది. ఆ ముగ్గురితో కూడిన మధ్యవర్తిత్వ కమిటీని ఏర్పాటు చేసింది. హిందూ సంఘాలు, ముస్లిం ప్రతినిధుల నుంచి అందే వినతిపత్రాలు స్వీకరిస్తుంది. వారి వాదనలను వింటుంది ఈ కమిటీ. వాటన్నింటినీ క్రోడీకరించి సుప్రీంకోర్టుకు ఓ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2XM0HAi
రామజన్మభూమి-బాబ్రీ మసీదు భూ వివాదాన్ని పరిష్కరించాల్సిన బాధ్యత ఈ ముగ్గురి మీదే: ఎవరు వాళ్లు?
Related Posts:
శభాష్ హర్లీ.. నదిలో కొట్టుకుపోతున్న జింక పిల్లను కాపాడి.. నెటిజన్ల ప్రశంసలుఅప్పుడప్పుడు విచిత్రాలు జరుగుతుంటాయి. జాతి వైరాలు మరచి మరీ జంతువులు ప్రవర్తిస్తాయి. చాలా సందర్భాల్లో గొడవకు దిగే అవీ.. కొన్ని సందర్బాల్లో మాత్రం తమ గొ… Read More
హైకోర్టుకు చేరిన గెలుపు పంచాయతీ: సువేంద్ విక్టరీపై కోర్టులో మమతా సవాల్పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై బీజేపీ నేత సువేందు అధికారి గెలుపొందిన సంగతి తెలిసిందే. ఊగిసిలాట మధ్య స్వల్ప మెజారిటీతో … Read More
అణువణువు దుర్భేద్యం: సీఎం జగన్ నివాస పరిధి హై అలర్ట్.. ఎందుకంటే..ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తాడేపల్లి గూడెం నివాసం పరిధిలో పోలీసులు హై అలర్ట్ నిర్వహించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతిని తరలించొద్దంటూ రైతులు, కూల… Read More
వారఫలితాలు తేదీ 18 జూన్ శుక్రవారం నుండి 24 గురువారం 2021 వరకుడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
జడ్చర్లలో ఘోర ప్రమాదం: ట్రాక్టర్, బైక్స్ను ఢీకొట్టిన లారీ, నలుగురు మృతిమహబూబ్నగర్: జిల్లాలోని జడ్చర్లలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జడ్చర్ల మండల పరిధిలోని గంగాపూర్ వద్ద వేగంగా దూసుకొచ్చిన కాంక్రీట్ మిక్సర్ లారీ.. … Read More
0 comments:
Post a Comment