ఎన్నికలు సమీపిస్తున్నాయి. అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియ అధికార టిడిపిలో వేగంగా సాగుతోంది. అయితే, అసెంబ్లీ పైనే ఎక్కువ పోటీ కనిపిస్తోంది. ఎంపీలుగా పోటీ చేసేందుకు సిట్టింగ్ లు సైతం వెనుకాడుతున్నారు. ఇప్పటికే ఇద్దరు టిడిపి సిట్టింగ్ ఎంపీలు పార్టీని వీడి వైసిపి లో చేరారు. మరో ఇద్దరు పోటీ చేయలేమని తేల్చి చెప్పారు. ఇక, తాజాగా మాగుంట
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Tq1IPS
ఎంపీగా పోటీ చేయలేను : సీయంతో మాగుంట చెప్పిన కారణమేంటి : టిడిపి ఎంపీలకు ఏమైంది..!
Related Posts:
న్యూస్ 24-టుడేస్ చాణక్య ఫైనల్: బీజేపీకి 350, కాంగ్రెస్ కంటే ఇతరులకే అధిక సీట్లున్యూఢిల్లీ: దేశ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న ఎగ్జిట్ పోల్స్ వెల్లడవుతున్నాయి. ఎగ్జిట్ పోల్స్ లో అత్యంత విశ్వసనీయంగా భావిస్తోన్న టుడే… Read More
మోడీ గుడికెళ్ళారని, మీడియా ప్రచారం చేసిందని చంద్రబాబు ఈసీకి ఫిర్యాదుప్రధాని నరేంద్ర మోడీ.. 45రోజులకు పైగా ప్రచార వేడితో సతమతమై ఎన్నికల ప్రచారం ముగియటంతో సేదతీరడానికి హిమాలయాలకు వెళ్లాడు. అక్కడ కేదారినాథ్ - బద్రినాథ్ ఆల… Read More
ఎగ్జిట్ ఫలితాలు నమ్మను : ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుదేశవ్యాప్తంగా వెలవడిన ఎగ్జిట్ పోల్ ఫలితాలను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కొట్టిపారేశారు. గతంలో కూడ ఇలాంటీ ఎగ్జిట్పోల్స్ ఫలితాలే వచ్చాయని … Read More
Exit Poll.. ఏ సర్వే ఏం చెప్పింది..: జగన్కు చంద్రబాబు గట్టి పోటీ, కేసీఆర్ ఆశలు గల్లంతు!అమరావతి/హైదరాబాద్: ఎగ్జిట్ పోల్ సరళిని చూస్తే ఆంధ్రప్రదేశ్లో వైయస్ జగన్ నేతృత్వంలోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించనుంది. తెలుగుదేశం పార్టీ … Read More
ఏపీలో టీడీపీకి భారీ దెబ్బ ... వైసీపీకి 18 లోక్ సభ స్థానాలు ... టైమ్స్ నౌ వీఎంఆర్ ఎగ్జిట్ పోల్స్టైమ్స్ నౌ వీఎంఆర్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు 2019 విడుదలయ్యాయి. నువ్వా నేనా అన్నట్టు సాగిన ఏపీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ వెల్లడించింది టైమ్స… Read More
0 comments:
Post a Comment