స్ధానిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలోని కోస్తా జిల్లాలో టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్న వైసీపీ నేతలు.. రాయలసీమలో మాత్రం బీజేపీని టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లా పులిచర్లలో ఎంపీటీసీ అభ్యర్ధిగా నామినేషన్ వేయడానికి వెళుతున్న బీజేపీ నేతలపై వైసీపీ శ్రేణుల దాడులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఓవైపు రాయలసీమలో పోటీకి ప్రధాన విపక్షం టీడీపీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TETodo
జగన్ పై పోరుకు సమరసంఖం పూరించిన బీజేపీ ? సీమలో దాడులు అందుకేనా !
Related Posts:
చనిపోయిన వారింటికి పరమార్శకు వెళ్ళాలంటే శాస్త్ర నిబందనలు ఉన్నాయాడా.యం.ఎన్.చార్య - ప్రముఖ అంతర్జాతీయ జ్యోతిష ,జాతక,వాస్తు శాస్త్ర పండితులు -శ్రీమన్నారాయణ ఉపాసకులు. సునంద రాజన్ జ్యోతిష ,జాతక,వాస్తు కేంద్రం.తార్నాక -హ… Read More
నేటి నుంచి ఏపీలో కొవాగ్జిన్ సెకండ్ డోస్ పంపిణీ-రెండురోజుల్లో 90 వేల మందికిఏపీలో కోవాగ్జిన్ రెండో డోస్ పంపిణీ కోసం ప్రభుత్వం రంగం సిద్దం చేసింది. ఇవాళ్టి నుంచి 13 జిల్లాల్లో కోవాగ్జిన్ రెండో డోస్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వం ప… Read More
అదానీ సెజ్లో గంగవరం పోర్టు విలీనం... ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం...రాష్ట్రంలోని కీలక పోర్టుల్లో ఒకటైన విశాఖ గంగవరం పోర్టు లిమిటెడ్ను(జీపీఎల్) అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్(ఏపీసెజ్)లో విలీనం చేసేందుకు … Read More
నేడే సంపూర్ణ చంద్రగ్రహణం-సూపర్మూన్గా కనువిందు-భారత్లో ఏ టైమ్లో ఎక్కడెక్కడ కనిపిస్తుందంటే...ఆకాశంలో నేడు అద్భుతం సాక్షాత్కరించబోతుంది. సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో చంద్రుడు సూపర్ మూన్గా దర్శనమివ్వనున్నాడు. భారత కాలమానం ప్రకారం మధ… Read More
ఆనందయ్య కరోనా మందు-అధ్యయనంలో అనుకోని అవాంతరాలు-ఏం జరిగిందంటే...నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కరోనా మందుపై అధ్యయనానికి అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆ… Read More
0 comments:
Post a Comment