Wednesday, March 11, 2020

జగన్ పై పోరుకు సమరసంఖం పూరించిన బీజేపీ ? సీమలో దాడులు అందుకేనా !

స్ధానిక ఎన్నికల నేపథ్యంలో ఏపీలోని కోస్తా జిల్లాలో టీడీపీ నేతలపై దాడులకు పాల్పడుతున్న వైసీపీ నేతలు.. రాయలసీమలో మాత్రం బీజేపీని టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది. తాజాగా చిత్తూరు జిల్లా పులిచర్లలో ఎంపీటీసీ అభ్యర్ధిగా నామినేషన్ వేయడానికి వెళుతున్న బీజేపీ నేతలపై వైసీపీ శ్రేణుల దాడులు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. ఓవైపు రాయలసీమలో పోటీకి ప్రధాన విపక్షం టీడీపీ

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TETodo

Related Posts:

0 comments:

Post a Comment