Wednesday, March 11, 2020

టీడీపీకి మరో షాక్ ... జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి

స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో టీడీపీకి వరుస షాకులు తగులుతున్నాయి. మొన్నటికి మొన్న మాజీ మంత్రి డొక్కా మాణిక్య వర ప్రసాద్ వైసీపీ తీర్ధం పుచ్చుకుంటే , ఇటీవల కడప జిల్లా పులివెందులకు చెందిన కీలక నాయకుడు సతీష్ రెడ్డి వైసీపీ బాట పట్టారు. ఇక వీరే కాదు మాజీ ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు వైసీపీకి

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TGRetH

Related Posts:

0 comments:

Post a Comment