రాష్ట్రంలోని కీలక పోర్టుల్లో ఒకటైన విశాఖ గంగవరం పోర్టు లిమిటెడ్ను(జీపీఎల్) అదానీ పోర్ట్స్ స్పెషల్ ఎకనమిక్ జోన్ లిమిటెడ్(ఏపీసెజ్)లో విలీనం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు విలీన ప్రక్రియకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గంగవరం పోర్టును డీవీఎస్ రాజు కన్సార్టియం అభివృద్ది చేసింది. ఇందులో డీవీఎస్ రాజుకు 58.1 శాతం,
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3wAiDhO
అదానీ సెజ్లో గంగవరం పోర్టు విలీనం... ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం...
Related Posts:
పోలీసులకు చేతులెత్తి మొక్కిన ఎంపీ గోరంట్ల మాధవ్ .. ఎందుకో తెలుసాకరోనా కట్టడి కోసం యుద్ధం చేస్తున్న క్రమంలో చాలామంది లాక్ డౌన్ నిబంధనలను ఇష్టారాజ్యంగా ఉల్లంఘించారు . ఇక దీంతో పోలీసులు లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించి బ… Read More
డా.సుధాకర్ తల్లి సంచలన వ్యాఖ్యలు.. చెంచాగాళ్ల కుట్ర.. పిచ్చెవరికో సీబీఐ తేల్చుతుందంటూ..''నాకిప్పుడు 74 ఏళ్లు. నా భర్త బెడ్ రిడెన్.. ఆయన్ని ఇంట్లో వదిలేసి, నా కొడుకుని చూసేందుకు ప్రతిరోజూ వస్తున్నాను. నా బిడ్డకు జరిగిన అన్యాయం.. ఏ కొడుక్క… Read More
ఆర్టీసీ బస్సునే ఎత్తుకెళ్లాడు... ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు- అనంతపురం జిల్లాలో ఘటన..అనంతపురం జిల్లా ధర్మవరంలో ఇవాళ ఓ విచిత్రమైన ఘటన చోటు చేసుకుంది. లాక్ డౌన్ సడలింపుల నేపథ్యంలో అనంతపురం జిల్లాలో బస్సులు తిప్పేందుకు అధికారులు ప్రయత్నిస… Read More
పాక్ అరాచకాలు: ఆర్తనాదాలు చేస్తున్నా.. హిందువుల బస్తీని నేలమట్టం చేశారుఇస్లామాబాద్: మైనార్టీలైన హిందువులపై పాకిస్థాన్ తన అరాచకాలను కొనసాగిస్తూనే ఉంది. కరోనా మహమ్మారి పడకుండా ప్రజలంతా తమ ఇళ్లలోనే ఉండాలని ప్రపంచ దేశాలు తమ ప… Read More
Lockdown: ఆంధ్రా, తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్, ప్రయాణానికి పాస్ లేదు, బెంగళూరు: వన్ వే !బెంగళూరు: కరోనా వైరస్ (COVID 19) లాక్ డౌన్ సందర్బంగా ఎక్కడి ప్రజలు అక్కడే ఉండిపోయారు. లాక్ డౌన్ నియమాలు సడలించిన తరువాత ఏ రాష్ట్రంలోని ప్రజలు ఆ రాష్ట్… Read More
0 comments:
Post a Comment