Wednesday, March 11, 2020

రాహుల్ ఏం చెప్పదలుచుకున్నారు.. అంతా అయిపోయాక సింధియాపై ఇలా.. దాని అర్థమేంటి?

డిసెంబర్,2018లో జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు తర్వాత.. కాబోయే ముఖ్యమంత్రి ఎవరన్న చర్చ జరుగుతున్న రోజులవి. అలాంటి తరుణంలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్‌లో ఒక ఫోటో పోస్ట్ చేశారు. అందులో రాహుల్‌కు ఒకవైపు కమల్‌నాథ్,మరోవైపు జ్యోతిరాధిత్య సింధియా ఉన్నారు. ఆ ఫోటోకు జతగా ప్రముఖ రచయిత లియో టాల్‌స్టాయ్ కోట్‌

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38Ma5rz

Related Posts:

0 comments:

Post a Comment