నెల్లూరు జిల్లా కృష్ణపట్నంకు చెందిన ఆనందయ్య కరోనా మందుపై అధ్యయనానికి అనుకోని అవాంతరాలు ఎదురవుతున్నాయి. ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్-సీసీఆర్ఏఎస్ ఆధ్వర్యంలో తిరుపతిలోని ఎస్వీ ఆయుర్వేద కాలేజీ,విజయవాడలోని ప్రాంతీయ పరిశోధన సంస్థ ఆనందయ్య మందుపై పరిశోధన జరుపుతున్న సంగతి తెలిసిందే. పరిశోధనలో భాగంగా తొలుత ఆనందయ్య మందు తీసుకున్న 500 మంది
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2RPCzye
ఆనందయ్య కరోనా మందు-అధ్యయనంలో అనుకోని అవాంతరాలు-ఏం జరిగిందంటే...
Related Posts:
భారత్, బ్రిటన్, బ్రెజిల్-మూడు వైరస్లపైనా ప్రభావవంతంగా కోవాగ్జిన్-ఐసీఎంఆర్ స్టడీభారత్లో నానాటికీ పెరిగిపోతున్న కేసుల దృష్ట్యా వ్యాక్సిన్ల డిమాండ్ కూడా అంతకంతకూ పెరుగుతోంది. దీంతో ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లలో ఏది మంచిద… Read More
Illegal affair: కొబ్బరి తోటలో ఆంటీ లవ్ స్టోరీ, యజమానికి తెలిసిందని ?, ప్రియుడి స్కెచ్ !బెంగళూరు: కొబ్బరి తోటలో పని చేస్తున్న ఆంటీ మరో వ్యక్తికి దగ్గర అయ్యింది. వివాహిత మహిళ కొబ్బరి బొండాల తోటలో పరాయి వ్యక్తిని వలలో వేసుకునింది. కొబ్బరి త… Read More
భారత్లో కరోనా: 2కోట్లు దాటేసింది -ఒక్కరోజులోనే 3,449 మంది బలి -కొత్తగా 3.57 లక్షల కేసులుదేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం కొనసాగుతున్నది. గడిచిన మూడు రోజులుగా రోజువారీ కేసులు స్వల్పంగా తగ్గినట్లున్నా, కొవిడ్ మరణాలు మాత్రం కంట్రోల్ లో… Read More
ప్రమాణ స్వీకారానికి ముందే స్టాలిన్ కీలక ప్రకటన: కాబోయే ముఖ్యమంత్రిగా తొలి నిర్ణయంచెన్నై: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష డీఎంకే ఘన విజయాన్ని అందుకుంది. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి అవసరమైన మేజిక్ ఫిగర్ను మించిన సీట్లను స… Read More
తెలంగాణలో కరోనా: 80%లక్షణాల్లేవు -ఒకేరోజు 59మంది మృతి -కొత్తగా 6,876 కేసులు -వెంటిలేటర్ అంబులెన్స్ కొరతతెలంగాణలో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్లే తగ్గి మళ్లీ ఉధృతమైంది. రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సోమవారం నాటి బులిటెన్ లో కొత్త కేసులు 5వేలోపు, మరణాలు 50లోపు… Read More
0 comments:
Post a Comment