న్యూఢిల్లీ: కరోనావైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, పంజాబ్, హర్యానా, గుజరాత్, సిక్కిం, మిజోరాం రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b9ghvm
ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్: సీసీఎంబీని కోరిన సీఎం కేసీఆర్, పాల్గొన్న జగన్
Related Posts:
ఎచట బాబు వ్యతిరేక గళం వినిపించునో అచట విజయుడు వాలి పోవును..!! వైసీపిలో ఆయనకు కొత్త కొలువు..!!అమరావతి/ హైదరాబాద్ : వైయస్ఆర్ సీపిలో విజయసాయి రెడ్డి కీలక రాజకీయాలు నెరపుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా అదికార పార్టీకి వ్యతిరేకం… Read More
నా హిందూ భార్యపై చేయివేశా, ఏం చేసుకుంటావో చేసుకో: కేంద్రమంత్రికి ఫోటో పెట్టి సవాల్బెంగళూరు/న్యూఢిల్లీ: కేంద్రమంత్రి అనంత్ కుమార్ హెగ్డే చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. గతంలో చేసిన ఓ కామెంట్ను సమర్థించుకునే క్రమంలో కర్ణాటక కాంగ్ర… Read More
లండన్లో భారత జాతీయజెండాకు అవమానం: జెండాను తగులబెట్టిన ఖలిస్తాన్ మద్దతుదారులులండన్లో భారత త్రివర్ణ పతాకానికి అవమానం జరిగింది. దీనిపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. గణతంత్ర దినోత్సవం సందర్భంగా భారత హైకమిషన్ కార్యాలయం బయట… Read More
ఎన్నికలు అంటే అందాలపోటీలు కాదు: ప్రియాంక గాంధీపై సుశీల్ మోడీపాట్నా: ఎన్నికలు అంటే అందాల పోటీలు కాదని బీహార్ ఉప ముఖ్యమంత్రి సుశీల్ మోడీ... కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాహుల్ గాంధీ సోదరి ప్రియాంక గాంధీని ఉద్దేశిం… Read More
జనసేనలో చేరేలా ఆయనను ఒప్పించా, రాక కోసం వేచి చూస్తున్నా: పవన్ కళ్యాణ్అమరావతి: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2019 సార్వత్రిక ఎన్నికల్లో లెఫ్ట్ పార్టీలతో కలిసి 175 అసెంబ్లీ, 25 లోకసభ స్థానాల్లో పోటీ కోసం సిద్ధమవుతున్నారు. తమ … Read More
0 comments:
Post a Comment