Friday, March 20, 2020

ముఖ్యమంత్రులతో మోడీ వీడియో కాన్ఫరెన్స్: సీసీఎంబీని కోరిన సీఎం కేసీఆర్, పాల్గొన్న జగన్

న్యూఢిల్లీ: కరోనావైరస్ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించకూడదని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. దేశంలో కరోనా ప్రభావం ఎక్కువగా ఉన్న రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోడీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కేరళ, ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, పశ్చిమబెంగాల్, కర్ణాటక, పంజాబ్, హర్యానా, గుజరాత్, సిక్కిం, మిజోరాం రాష్ట్రాలతోపాటు కేంద్రపాలిత ప్రాంతం

from Oneindia.in - thatsTelugu https://ift.tt/3b9ghvm

Related Posts:

0 comments:

Post a Comment