ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న ఆరోపించారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి లోకేశ్, ఇతర టీడీపీ నేతలకు కావాలనే భద్రతా తగ్గిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న కక్షసాధింపు చర్యలను రెండు పేజీల లేఖ ద్వారా వివరించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38wZAse
బుద్దా వెంకన్న లేఖాస్త్రం: చంద్రబాబు, లోకేశ్ భద్రత తగ్గించడంపై అమిత్ షాకు లేఖ..
Related Posts:
ఒకరోజులో తగ్గిన 3 వేల 565 కేసులు, 4 శాతం తగ్గుదలతో 86 వేల మార్క్ వద్ద యాక్టివ్ కేసులు...దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గడం లేదు. రోజుకి కనీసం 6 నుంచి 8 వేల కేసులు నమోదవతున్నాయి. శుక్రవారం 7 వేల 964 పాజిటివ్ కేసులతో ఆ సంఖ్య లక్ష 73 … Read More
99 ఏళ్ల ముంబై బామ్మకు సెల్యూట్: నెటిజన్లు ఫిదా.. హృదయాన్ని కదలించిందని అంటూ...(వీడియో)లాక్డౌన్ వల్ల కూలీల పరిస్థితి దుర్భరంగా ఉంది. తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. దయగల మరాజులు కొందరు ఆదుకుంటున్నారు. అదే కోవలో చెందుతారు 99 ఏ… Read More
సివిల్ ఇంజినీరింగ్ చేసి ఉంటే నేషనల్ హైవేస్లో డిప్యూటీ మేనేజర్ పోస్టులునేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా 48 డిప్యూటీ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనుం… Read More
ప్రకాశం వైసీపీలో అధిపత్య పోరు- కరణం, ఆమంచి వర్గాల ఘర్షణలో ఏడుగురికి గాయాలు...ప్రకాశం జిల్లాలో వైసీపీని బలోపేతం చేసేందుకు అధిష్టానం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నేతల మధ్య వర్గ పోరు మాత్రం ఆగడం లేదు. తాజాగా చీరాల నుంచి వైసీపీకి మద్… Read More
నిమ్మగడ్డ అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లేది వైసీపి కదా.!మరి కాంగ్రెస్ వెళ్లిందేంటి..?అసలేం జరుగుతోందిఅమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ ముహూర్తాన పదవి చేపట్టారో గానీ, పదవి చేపట్టిన మరుక్షణం నుండి ఎన్నో వ… Read More
0 comments:
Post a Comment