Saturday, March 7, 2020

బుద్దా వెంకన్న లేఖాస్త్రం: చంద్రబాబు, లోకేశ్ భద్రత తగ్గించడంపై అమిత్ షాకు లేఖ..

ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే బుద్దా వెంకన్న ఆరోపించారు. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, మాజీమంత్రి లోకేశ్, ఇతర టీడీపీ నేతలకు కావాలనే భద్రతా తగ్గిస్తున్నారని ఆరోపించారు. ఈ మేరకు శనివారం ఆయన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు లేఖ రాశారు. జగన్ ప్రభుత్వం చేస్తున్న కక్షసాధింపు చర్యలను రెండు పేజీల లేఖ ద్వారా వివరించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38wZAse

Related Posts:

0 comments:

Post a Comment