Saturday, May 30, 2020

నిమ్మగడ్డ అంశంలో సుప్రీంకోర్టుకు వెళ్లేది వైసీపి కదా.!మరి కాంగ్రెస్ వెళ్లిందేంటి..?అసలేం జరుగుతోంది

అమరావతి/హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఏ ముహూర్తాన పదవి చేపట్టారో గానీ, పదవి చేపట్టిన మరుక్షణం నుండి ఎన్నో వివాదాలు చుట్టుముడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఇమడలేక, అలాగే ఎన్నికల అధికారిగా నిమ్మగడ్డ తీసుకుంటున్న నిర్ణయాలు ప్రభుత్వానికి నచ్చక ఘర్షణ పూరిత వాతావరణం చోటుచేసుకున్న సందర్బాలు కూడా లేకపోలేదు. చివరకు అసలు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/36NSv7h

Related Posts:

0 comments:

Post a Comment