ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వెంకటేశ్వరరావుపై ఏపీ సర్కార్ విధించిన సస్పెన్షన్తో కేంద్రం ఏకీభవించింది. గత ప్రభుత్వ హయాంలో ఐబీ చీఫ్గా పనిచేసిన వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడ్డారని ప్రాథమిక ఆధారాలు లభించినట్టు కేంద్ర హోంశాఖ పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా తీర్పు వస్తోందని ఊహించిన వెంకటేశ్వరరావుకు చుక్కెదురైంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/32WOF9W
ఏపీ మాజీ ఐబీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం షాక్, జగన్ సర్కార్ సస్పెన్షన్కు ఓకే, చార్జిషీట్ ఫైల్
Related Posts:
న్యూస్ మేకర్స్ 2019: సుప్రీం కోర్టు మాజీ చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ చారిత్రాత్మక తీర్పులుఈ ఏడాది అంటే 2019లో వార్తల్లో నిలిచిన వ్యక్తుల్లో ప్రప్రథమంగా చెప్పుకోవాల్సిన వ్యక్తి సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్. జస్ట… Read More
పౌరసత్వ సవరణ చట్టం: సుప్రీంకోర్టును ఆశ్రయించిన అసదుద్దీన్ ఒవైసీన్యూఢిల్లీ: పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ చట్టాన్ని సవాల్ చేస్తూ శనివారం ఆయన… Read More
ఆయేషామీరా రీపోస్ట్మార్టమ్ పూర్తి... నయా రిపోర్ట్ నిందితులను పట్టిస్తుందా...?హత్యకు గురైన ఆయేషామీరా మృతదేహానికి రీపోస్టుమార్టం పూర్తయింది. సుమారు నాలుగుగంటల పాటు సీబీఐ ఫోరెన్సిక్ అధికారులో ఆధ్వర్యంలో అమె మృతదేహాన్ని వెలికి తీసి… Read More
మూసి నమామీ... కాలుష్యంపై బీజేపీ పోరాటం... నదికి పూజలు చేసిన లక్ష్మణ్ప్రధాని నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకుని మూసి నది ప్రక్షాళనకు బీజేపీ నడుం బిగించింది. నదీ ప్రక్షాళన కోసం పోరాటాలు చేయాలని రాష్ట్ర పార్టీ నేతలు నిర్ణయి… Read More
పెళ్లి కాని ఆంటీ, ఎర్రగా బుర్రగా బలంగా ఉందని, దుబాయ్ లో కంపెనీలు, ఎండీకి పంగనామాలు, ఎస్కేప్!చెన్నై/బెంగళూరు: వివాహం చేసుకుంటానని నమ్మించి రూ. 10 లక్షల నగదుతో పాటు ఐదు సవర్ల బంగారు నగలు టూటీ చేసి తన ప్రియురాలు పారిపోయిందని చెన్నై నగరంలో నివాసం… Read More
0 comments:
Post a Comment