Saturday, March 7, 2020

ఏపీ మాజీ ఐబీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్రం షాక్, జగన్ సర్కార్ సస్పెన్షన్‌కు ఓకే, చార్జిషీట్ ఫైల్

ఆంధ్రప్రదేశ్ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు కేంద్ర ప్రభుత్వం షాక్ ఇచ్చింది. వెంకటేశ్వరరావుపై ఏపీ సర్కార్ విధించిన సస్పెన్షన్‌తో కేంద్రం ఏకీభవించింది. గత ప్రభుత్వ హయాంలో ఐబీ చీఫ్‌గా పనిచేసిన వెంకటేశ్వరరావు అక్రమాలకు పాల్పడ్డారని ప్రాథమిక ఆధారాలు లభించినట్టు కేంద్ర హోంశాఖ పేర్కొన్నది. కేంద్ర ప్రభుత్వం తనకు అనుకూలంగా తీర్పు వస్తోందని ఊహించిన వెంకటేశ్వరరావుకు చుక్కెదురైంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/32WOF9W

0 comments:

Post a Comment