ప్రకాశం జిల్లాలో వైసీపీని బలోపేతం చేసేందుకు అధిష్టానం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా నేతల మధ్య వర్గ పోరు మాత్రం ఆగడం లేదు. తాజాగా చీరాల నుంచి వైసీపీకి మద్దతు ప్రకటించిన ఎమ్మెల్యే కరణం బలరామ్ వర్గంతో మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ వర్గానికి జరిగిన దాడుల్లో ఏడుగురు గాయాల పాలయ్యారు. వీరిని స్ధానిక ఆస్పత్రికి తరలించి చికిత్స
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2MeXB2U
ప్రకాశం వైసీపీలో అధిపత్య పోరు- కరణం, ఆమంచి వర్గాల ఘర్షణలో ఏడుగురికి గాయాలు...
Related Posts:
అంతు చిక్కని ఓటరు నాడి -ఎన్నికల ఫలితాలపై పండితుల పల్టీ -ఈసారైనా నిజమవుతాయా?కరోనా విలయ కాలంలో చేపట్టిన బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రహాసనంలో తుది అంకానికి ఇంకొద్ది గంటల్లో తెర లేవనుంది. చివరిదైన మూడో దశ పోలింగ్ లో భాగంగా 19 జిల్ల… Read More
TS LAWCET-2020 Reults విడుదల, ఎక్కడ చూడాలంటే..!హైదరాబాద్ : తెలంగాణ లాసెట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఉస్మానియా యూనివర్శిటీ ఆధ్వర్యంలో జరిగిన తెలంగాణ లాసెట్ ఫలితాలను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి… Read More
సీమాంచల్పై అసదుద్దీన్ ఓవైసీ పార్టీకి పట్టుంది కానీ, ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలకూ సానుకూలమే!పాట్నా: బీహార్ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఏఐఎంఐఎం పార్టీ అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ విస్తృత ప్రచారం నిర్వహించారు. సీమాంచల్ ప్… Read More
మరికొన్ని గంటల్లో థర్డ్ ఫేజ్ పోలింగ్: లౌరియా నుంచి బరిలో వినయ్, ముచ్చటగా మూడోసారి..మూడో విడత బీహర్ పోలింగ్ మరికొన్ని గంటల్లో జరగనుంది. అయితే గెలుపొటములపై ఉత్కంఠ నెలకొంది. చంపారన్ జిల్లా లౌరియా నుంచి బీజేపీ అభ్యర్థి వినయ్ బీహరీ బరిలో … Read More
మహమ్మారి చేసిన పుణ్యకార్యం: నల్లధనానికి చెక్, నగదుకు దూరంగా ప్రజలు, నోట్ల రద్దు కంటే ఎక్కువే!ముంబై: నల్లధనాన్ని అరికట్టడంలో భాగంగా భారత ప్రధాని నరేంద్ర మోడీ 2016 పెద్ద నోట్లను రద్దు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో డిజిటల్ పేమెంట్లు, లావాదేవ… Read More
0 comments:
Post a Comment