లాక్డౌన్ వల్ల కూలీల పరిస్థితి దుర్భరంగా ఉంది. తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. దయగల మరాజులు కొందరు ఆదుకుంటున్నారు. అదే కోవలో చెందుతారు 99 ఏళ్ల బామ్మ. ఆ వృద్దురాలు వలసకూలీల కోసం రోటీ, సబ్జీ ప్యాక్ చేసి అందజేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఆమె మేనల్లుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో తెగ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36I3EGV
99 ఏళ్ల ముంబై బామ్మకు సెల్యూట్: నెటిజన్లు ఫిదా.. హృదయాన్ని కదలించిందని అంటూ...(వీడియో)
Related Posts:
ట్రంప్ మద్దతుదారుల దాడిపై మోడీ గుస్సా, ఖండన, బిడెన్కు స్నేహహస్తం..అమెరికాలో జరిగిన ఘటనపై ప్రధాని మోడీ దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. తన స్నేహితుడు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతుదారుల చర్యను ఖండించారు. అధికార మార్పిడ… Read More
జగన్తో పీకే భేటీ-విగ్రహాల రాజకీయానికి కౌంటర్, తిరుపతిపై చర్చ-అంతా సీక్రెట్గాఏపీలో విగ్రహాల రాజకీయం ఊపందుకుంది. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆలయాల్లో విగ్రహాలు ధ్వంసం కావడంతో తన ప్రమేయం లేకపోయినా ప్రభుత్వం విమర్శలు ఎదుర… Read More
యూపీ గ్యాంగ్ రేప్: సాయంత్రం ఒంటరిగా బయటకు వెళ్లాల్సింది కాదు.. మహిళా కమిషన్ సభ్యురాలి సంచలన వ్యాఖ్యలుఉత్తరప్రదేశ్లోని బదౌని జిల్లాలో 50 ఏళ్ల అంగన్వాడీ కార్యకర్త గ్యాంగ్ రేప్కి గురైన ఘటనపై జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు చంద్రముఖి దేవీ సంచలన వ్యాఖ్యలు … Read More
అమెరికాలో హింస: మరో పోలీస్ మృతి -క్యాపిటల్ భవంతి ఘటనపై కొనసాగుతోన్న రాజీనామాలుఅగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికల సందర్భంగా తలెత్తిన రాజకీయ వివాదం కాస్తా ఆ దేశ పార్లమెంట్ భవనమైన క్యాపిటల్ బిల్డింగ్ పై దాడితో హింసాత్మక మలుపు తిరిగడం, ట్… Read More
గోమూత్రం,పేడతో తయారుచేసిన సబ్బులు,శాంపూలే వాడండి... మంత్రి విజ్ఞప్తి...కర్ణాటక ప్రజలు ఆవు మూత్రం,పేడతో చేసిన సబ్బులు,శాంపూలు,అగర్బత్తీలు వాడాలని ఆ రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి ప్రభు చౌహాన్ విజ్ఞప్తి చేశారు. తద్వారా గోరక… Read More
0 comments:
Post a Comment