లాక్డౌన్ వల్ల కూలీల పరిస్థితి దుర్భరంగా ఉంది. తినడానికి తిండిలేక ఆకలితో అలమటిస్తున్నారు. దయగల మరాజులు కొందరు ఆదుకుంటున్నారు. అదే కోవలో చెందుతారు 99 ఏళ్ల బామ్మ. ఆ వృద్దురాలు వలసకూలీల కోసం రోటీ, సబ్జీ ప్యాక్ చేసి అందజేస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో ఆమె మేనల్లుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆ వీడియో తెగ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/36I3EGV
Saturday, May 30, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment