Monday, March 9, 2020

స్ధానిక పోరుకు ముందు పార్టీలో చేరికలు వైసీపీకి బలమా ? బలహీనతా ?

ఏపీలో స్ధానిక పోరుకు ముందే వైసీపీలోకి టీడీపీ, జనసేన నుంచి వలసలు ఊపందుకుంటున్నాయి. టీడీపీ నుంచి వైసీపీలోకి వస్తున్న నేతలకు స్ధానిక పోరు దృష్ట్యా జగన్ జెండా కప్పేస్తున్నారు. అయితే ఎన్నికల సమయంలో జంపింగ్ నేతల వల్ల వైసీపీకి లాభమా, నష్టమా అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతోంది.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2TxY194

Related Posts:

0 comments:

Post a Comment