అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాను ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. బుధవారం జరిగిన ఎస్ఎల్బీసీ సమావేశంలో రైతులకు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలిచ్చే అంశంపై బ్యాంకు అధికారులతో చర్చించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2mGMMxm
Wednesday, September 25, 2019
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment