జంటనగరాల్లో పలుచోట్ల వాన దంచి కొడుతోంది. ఉరుములు మెరుపులతో కురుస్తున్న వర్షంతో ప్రజలు ఆసౌకర్యానికి గురయ్యారు. సుమారు రెండు గంటలుగా వాన కురుస్తుండడంతో విధులు ముగించుకుని ఇంటికి చేరుకునే నగరవాసులకు ఇబ్బందిగా మారింది. విపరీతమైన వర్షంతో ఎక్కడిక్కడ,ప్రయాణికులు వాహనదారులు రోడ్లపైనే నిలిచిపోయారు. ప్రధాన రోడ్లన్ని జలమయమయ్యాయి. రెండుగంటలుగా కురుస్తున్న వాననీటితో లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. ఇక
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2ndOYwB
జంట నగరాల్లో దంచి కొడుతున్న వాన... అర్థరాత్రి వరకు కొనసాగే అవకాశం
Related Posts:
Gandhi Jayanti:మహాత్ముడి చిత్రంతో ఎయిరిండియా, భారత రైల్వే ఘన నివాళులుఢిల్లీ: ప్రభుత్వరంగ విమానాయాన సంస్థ ఎయిరిండియా మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా నివాళులు అర్పిస్తూ ఎయిర్బస్ ఏ320పై గాంధీజీ బొమ్మను ముద్రించారు. మహాత… Read More
గులాబీ బాస్ యోచన .... హుజూర్ నగర్ ఉప ఎన్నికల ప్రచారానికి ఏపీ వైసీపీ నేతలు ?తెలంగాణ రాష్ట్రంలోని హుజూర్ నగర్ ఉప పోరు అన్ని ప్రధాన పార్టీలకు కత్తి మీద సాములా మారాయి. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ నుండి అభ్యర్థిగా గత ఎన్నికల… Read More
బతుకమ్మ చీరలు కవిత ‘జాగృతి’ వల్లే: కేటీఆర్ ప్రత్యేక వీడియో సందేశంహైదరాబాద్: నిజామాబాద్ మాజీ ఎంపీ, తన సోదరి కల్వకుంట్ల కవిత నేతృత్వంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న తెలంగాణ జాగృతి సంస్థపై తెలంగాణ మంత్రి, టీఆర్ఎస్ వర్కి… Read More
దిగిరాని ఆర్టీసీ కార్మికులు, ఐఏఎస్ కమిటీతో చర్చలు విఫలం,ఆర్టీసీ కార్మికులతో ఐఏఎస్ కమిటీ చేపట్టిన చర్చలు విఫలం అయ్యాయి. దీంతో సమ్మేను కొనసాగించేందుకు కార్మిక సంఘాలు సన్నద్దమవుతున్నాయి. చర్చల్లో భాగంగా తమకు ఎ… Read More
సౌదీ యువరాజు సల్మాన్తో దోవల్ భేటీ: కశ్మీర్ అంశంపై పాకిస్థాన్ వైఖరిపై డిస్కస్కశ్మీర్పై దాయాది పాకిస్థాన్ వైఖరిని ఎప్పటికప్పుడు భారత్ ఎండగడుతుంది. వివిధ వేదికలపై పాకిస్థాన్ కపటనీతి ఏంటో బహిర్గతం చేస్తోంది. ఇటీవల అమెరికాలో కూడా … Read More
0 comments:
Post a Comment