శివపురి: మధ్యప్రదేశ్లో కులవివక్ష కోరలు చాచింది. పంచాయతీ భవనం ఎదురుగా ఉన్న రోడ్డుపై బహిర్భూమికి వెళ్లారని ఇద్దరు దళిత చిన్నారులను ఇద్దరు వ్యక్తులు కొట్టి చంపారు. ఈ ఘటన శివపురి జిల్లాలో చోటుచేసుకుంది. శివపురి జిల్లాలో భావకేడి గ్రామంకు ఈ ఇద్దరు చిన్నారులు చెందినవారిగా తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lsRkXT
అయ్యో పాపం: అక్కడ బహిర్భూమికి వెళ్లారని దళిత చిన్నారులను కొట్టి చంపారు
Related Posts:
బీజేపీ వైపు రమేశ్ రాథొడ్ చూపు..? హస్తం వీడి కమలదళంలో చేరే ఛాన్స్...?ఆదిలాబాద్ కాంగ్రెస్ మాజీ ఎంపీ రాథోడ్ బీజేపీ వైపు చూస్తున్నారు. పార్టీ మార్పు అంశానికి సంబంధించి గత కొన్ని రోజుల నుంచి అనుచరులు, అభిమానులతో మాట్లాడుతున… Read More
రేషన్ కార్డు రద్దు..? టీవీ, టూ వీలర్ ఉంటే చాలు.. మంత్రి హాట్ కామెంట్స్రేషన్.. బియ్యం, పప్పులు, ఇతర నిత్యవసరాలు పేద ప్రజలకే అందాలి. కానీ చాలాచోట్ల ఇతరులు కూడా రేషన్ తీసుకుంటారు. టీవీ, టూ వీలర్ ఉంటే వైట్ రేషన్ కార్డు వర్తి… Read More
ఏపీలో కొత్తగా 50 లోపే కొత్త కరోనా కేసులు..ఏ జిల్లాలో ఎన్నంటే? ఆ 4 జిల్లాల్లో కేసుల్లేవ్అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 15 రోజులుగా 100 లోపే నమోదవుతూ వస్తున్న కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తాజాగా మరింత తగ్గాయి. గత 24 గంటల్లో 18,834 నమూనా… Read More
విశాఖ స్టీల్ ప్రైవేటీకరించొద్దు, వాటిలో విలీనం చేయండి: కేంద్రమంత్రితో ఏపీ బీజేపీ నేతలున్యూఢిల్లీ: కేంద్ర ఉక్కు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో ఆంధ్రప్రదేశ్ బీజేపీ నేతలు సోమవారం భేటీ అయ్యారు. బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు, కేంద్ర మ… Read More
వైఎస్ షర్మిలతో జగన్ మాజీ సలహాదారు -కేసీఆర్ ఆంధ్రోడేనంటూ రంగారెడ్డి సంచలనం -లోటస్పాండ్ నుంచి ఫోన్లుతెలంగాణలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపుతూ కొత్త పార్టీని ఏర్పాటు చేసే దిశగా వైఎస్ షర్మిల కీలక అడుగులు వేస్తున్నారు. వీకెండ్లో బెంగళూరుకు వెళ్లిపోయి… Read More
0 comments:
Post a Comment