శివపురి: మధ్యప్రదేశ్లో కులవివక్ష కోరలు చాచింది. పంచాయతీ భవనం ఎదురుగా ఉన్న రోడ్డుపై బహిర్భూమికి వెళ్లారని ఇద్దరు దళిత చిన్నారులను ఇద్దరు వ్యక్తులు కొట్టి చంపారు. ఈ ఘటన శివపురి జిల్లాలో చోటుచేసుకుంది. శివపురి జిల్లాలో భావకేడి గ్రామంకు ఈ ఇద్దరు చిన్నారులు చెందినవారిగా తెలుస్తోంది.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2lsRkXT
అయ్యో పాపం: అక్కడ బహిర్భూమికి వెళ్లారని దళిత చిన్నారులను కొట్టి చంపారు
Related Posts:
GHMC Election Results 2020: బీజేపీ గెలుపులో పవన్ కల్యాణ్ పాత్ర -ఏపీ నేతలు వచ్చుంటే?గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ సత్తా చాటుకుంది. టీఆర్ఎస్, ఎంఐఎంలకు ధీటుగా పోరాడి.. కారు స్పీడుకు బ్… Read More
టీపీసీసీ పదవికి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా: దుబ్బాక-జీహెచ్ఎంసీ ఘోర పరాభవాల ఫలితంహైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం ఎదురైంది. మేయర్ పీఠం దక్కించుకుంటామంటూ ఎన్నికల… Read More
దుబ్బాకలో అల్లుడు, గ్రేటర్లో కొడుకు సంగతి చూశాం.. సర్జికల్ కాదు..శాఫ్రాన్ స్ట్రైక్స్ జరిగాయి: బండి సంజయ్గ్రేటర్ ఎన్నికల్లో కమలం వికసించింది. 3 డివిజన్ల నుంచి 43 డివిజన్లకు చేరింది. ఇప్పటికే 42 డివిజన్లలో గెలువగా.. 2 డివిజన్లలో లీడ్లో ఉంది. జీహెచ్ఎంసీలో … Read More
జీహెచ్ఎంసీ హంగ్..? టీఆర్ఎస్కు ముందు నుయ్యి వెనుక గొయ్యి.. ఎంఐఎంతో కలుస్తారా..?గ్రేటర్ ఎన్నికల ఫలితాలు వచ్చేశాయి... ఎవరి సత్తా ఏంటో తేలిపోయింది... అనూహ్య ఫలితాలతో ఈసారి 'హంగ్' పరిస్థితులే కనిపిస్తున్నాయి. గ్రేటర్ ప్రజలు ఏ పార్టీక… Read More
జీహెచ్ఎంసీ కాబోయే మేయర్ ఆమేనా...? ప్రగతి భవన్ నుంచి టీఆర్ఎస్ అధిష్టానం పిలుపు..హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల ఫలితాలు టీఆర్ఎస్కు అనూహ్య షాకిచ్చాయి. గ్రేటర్ పీఠం మాదేనంటూ తొలినుంచి దూకుడైన ధీమాను ప్రదర్శించిన బీజేపీ... పీఠాన్ని అందుకో… Read More
0 comments:
Post a Comment