ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్లో బిగ్ బాస్ విజేత,సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై దాడిని నటుడు ప్రకాష్ రాజ్ ఖండించారు. సోమవారం రాహుల్తో కలిసి తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన ఆయన.. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ను కలిశారు. రాహుల్పై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని.. నిందితులకు శిక్ష పడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3azs7ia
చంపేస్తారా ఏంటి.. రాహుల్ సిప్లిగంజ్కు ఎవరూ లేరనుకోవద్దు..: పబ్లో దాడిపై ప్రకాష్ రాజ్
Related Posts:
హైడ్రామా.. అనంత జైల్లో ఉండేందుకు జేసీ నిరాకరణ.. కరోనా భయం..దివాకర్ ట్రావెల్స్ అక్రమాల కేసులో అరెస్టయిన జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన తనయుడు అస్మిత్ రెడ్డికి అనంతపురం న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్ విధించింది… Read More
జర్నలిస్టులు దీక్ష చేస్తున్నారంటే ప్రభుత్వం విఫలమైనట్టే లెక్క.!టీ సర్కార్ పై మండిపడ్డ రేవంత్ రెడ్డి.హైదరాబాద్ : విధిలేని పరిస్థితిలో జర్నలిస్టులు తమ విధులను నిర్వహిస్తున్నారని, అయినప్పటికి ప్రభుత్వం జర్నలిస్టుల మీద కఠినంగా వ్యవహరిస్తోందని మల్కాజిగిరి… Read More
మూడీస్ సంస్థ షాక్.. హైదరాబాద్ శంషాబాద్ విమానాశ్రయం రేటింగ్ తగ్గింపు..మూడీస్ ఇన్వెస్టర్స్ సర్వీస్ హైదరాబాద్లోని శంషాబాద్ విమానశ్రయం రేటింగును బీఏ1 నుంచి బీఏ2కి తగ్గించింది. ఢిల్లీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్(DIAL)… Read More
దారికొస్తున్న చైనా- క్రమంగా బలగాల ఉపసంహరణ-పరిస్ధితి కంట్రోల్ లోనే ఉందన్న ఆర్మీఛీఫ్నెల రోజులుగా చైనాతో సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రికత్తలకు త్వరలో శుభం కార్డు పడే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో డోక్లాం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల త… Read More
ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సతీమణికి కరోనా పాజిటివ్... డ్రైవర్,వంట మనిషి,గన్మెన్కు కూడా..కరోనా వైరస్ సోకిన జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి సతీమణి పద్మ లతా రెడ్డి కూడా కరోనా పాజిటివ్గా తేలింది. ఆమెతో పాటు ముత్తిరెడ్డి గన్మెన్,… Read More
0 comments:
Post a Comment