ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలోని ప్రిజమ్ పబ్లో బిగ్ బాస్ విజేత,సింగర్ రాహుల్ సిప్లిగంజ్పై దాడిని నటుడు ప్రకాష్ రాజ్ ఖండించారు. సోమవారం రాహుల్తో కలిసి తెలంగాణ అసెంబ్లీకి వచ్చిన ఆయన.. ప్రభుత్వ చీఫ్ విప్ వినయ్ భాస్కర్ను కలిశారు. రాహుల్పై దాడి చేసినవారిపై చర్యలు తీసుకోవాలని.. నిందితులకు శిక్ష పడాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3azs7ia
చంపేస్తారా ఏంటి.. రాహుల్ సిప్లిగంజ్కు ఎవరూ లేరనుకోవద్దు..: పబ్లో దాడిపై ప్రకాష్ రాజ్
Related Posts:
యాదాద్రి బ్రహ్మోత్సవాలు .. వటపత్ర సాయిగా దర్శనం కమనీయం .. నేడు గోవర్ధనధారిగా స్వామియాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు ఐదు రోజులు పూర్తి చేసుకున్నాయి. ఐదో రోజు స్వామి వారు వటపత్ర సాయి అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. వటపత… Read More
రేషన్ అక్రమాలకు చెక్ ..అక్రమార్కుల భరతం పట్టేందుకు వాట్సాప్.. టీ రేషన్ యాప్రేషన్ అక్రమాలకు చెక్ పెట్టడానికి తెలంగాణ ప్రభుత్వం నడుం బిగించింది. ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారిపైన కంట్రోల్ రూమ్ ఫిర్యాదులు చేసేందుకు వాట్సాప్ నెం… Read More
ఎన్నికల్లో సోషల్ మీడియా ప్రభావం తక్కువే .. కారణమిదీ ?హైదరాబాద్ : ఏ ఎన్నికల్లోనైనా గెలువాలంటే ప్రచారం తప్పనిసరి. అయితే క్యాంపెయిన్ తీరు మారుతోంది. గతంలో ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా కీ రోల్ పోషిస్తే .. ఇప… Read More
పొట్లూరి..తోట..మాగుంట..రాజా రవీంద్ర : నేడు వైసిపి లో కీలక చేరికలు : ఈ రోజే తొలి జాబితా..!ఎన్నికల వేళ..వైసిపి అధికారిక తొలి జాబితా ఈ రోజు ఉదయం 10.20 గంటలకు విడదుల కానుంది. ఇక, ఈరోజు లోటస్ పాండ్ లో కీలక నేతలు వైసిపి లో చేరనున్నారు… Read More
మహిళలకే మమత అగ్రతాంబులం .. 41 శాతం టికెట్లు కేటాయించిన దీదీకోల్ కతా : తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఏం చేసినా సంచలనమే. రాజకీయ ప్రత్యర్థులను బోల్తా కొట్టించడంలో .. ప్రజలను ఆకర్షిం… Read More
0 comments:
Post a Comment