Sunday, March 15, 2020

అమరావతి ఊపిరి పీల్చుకో: ఈ ఏడాదికి రాజధాని తరలింపు లేనట్లే: ప్రభుత్వానికి ఎదురు దెబ్బ..!

ఏపీలో మూడు రాజధానుల వ్యవహారంలో కొత్త ట్విస్ట్. ఇప్పటికే శాసనసభలో ఆమోదించిన ఈ బిల్లులకు మండలిలో చెక్ పడింది. ఇక, ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి పంపటం..ప్రభుత్వం అలా సాధ్యం కాదనటం.. మండలి చైర్మన్ ఆదేశాలు..శాసనసభా కార్యదర్శి తిరస్కరణ..కోర్టులో కేసుల తో ప్రభుత్వం ఈ వ్యవహారంలో ముందడుగు వేయలేకపోయింది. ఇక, స్థానిక సంస్థల ఎన్నికల్లో అటు విశాఖ..ఇటు

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2IOywu0

Related Posts:

0 comments:

Post a Comment