అమరావతి: రాష్ట్రంలో అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కార్ను కేంద్ర ప్రభుత్వం అదును చూసి దెబ్బకొట్టిందా? స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయించడంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్రశాఖ నాయకుల వ్యూహాలు ఫలించాయా?- ప్రస్తుతం రాష్ట్రంలో వినిపిస్తోన్న ప్రశ్నలు ఇవి. రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా వైసీపీ నాయకులు తమ పార్టీ కార్యకర్తలపై
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2WfrKWk
జగన్ సర్కార్ను కేంద్రం అదను చూసి దెబ్బకొట్టిందా? టీడీపీ డిమాండ్..బీజేపీ ఫిర్యాదు: 48 గంటల్లో..!
Related Posts:
సీఎం సన్నిహితులపై ఐటీ కొరడా.. 50 చోట్ల సోదాలు.. 9 కోట్లు స్వాధీనం..!ఇండోర్ : మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి కమల్ నాథ్ సన్నిహితుడు, ఓఎస్డీ ప్రవీణ్ కక్కర్ ఇళ్లపై.. ఆదాయపు పన్ను శాఖ అధికారులు దాడులు చేయడం చర్చానీయాంశమైంది… Read More
నాన్న కోసం నర్సాపురం ప్రచారంలో పాల్గొన్న మెగా హీరో వరుణ్ తేజ్ ..జనసేన శ్రేణుల్లో జోష్నాన్నకోసం మెగా హీరో వరుణ్ తేజ్ రంగంలోకి దిగారు. ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. రోడ్ షోలతో అదరగొడుతున్నారు. ఇక బాబాయి పార్టీని గెలిపించాలని, బాబాయి… Read More
నిజం విత్ శివాజీ, పోలవరం తరలించేందుకు కేసీఆర్,మోడీ కుట్రటు,సిని నటుడు శివాజీఎన్నికలు దగ్గరపడుతున్న వేళ రాజకీయాలు ముదిరి పాకనా పడ్డాయి, ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలు పావులు కదుపుతున్నావేళ.సిని నటుడు శివాజీ మరోసారి తెర… Read More
ఓట్ల పండుగ: తెలంగాణ నుండి ఏపికి పది లక్షల మంది : మూడు వేల బస్సులు : ప్రతీ ఓటు కోసం పాట్లు..!ఏపిలో ఎన్నికలు...హైదరాబాద్లో మరో సంక్రాంతి ని తలపిస్తోంది. భాగ్యనగరంలో ఉద్యోగాల కోసం ఏపి లోని వివిధ ప్రాంతాల నుండి వెళ్లిన వారంతా ఇప్పుడు తమ… Read More
మద్యం సీసాలపై తెలుగుదేశం ఎన్నికల గుర్తు..స్లోగన్! రాజధాని ప్రాంతంలో భారీగా పట్టివేతఅమరావతి: పోలంగ్ సమీపిస్తోంది. ఎన్నికల జాతరకు నాలుగు రోజుల గడువు మాత్రమే మిగలి ఉంది. మంగళవారం నాటికి అన్ని రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచారం పరిసమాప్తం అవ… Read More
0 comments:
Post a Comment