Thursday, March 26, 2020

Coronavirus: కరోనా ఆస్పత్రిగా గాంధీ దవాఖాన: మంత్రి ఈటల, 16 రాష్ట్రాల్లో కూడా..

కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో 17 రాష్ట్రాల్లో కరోనా వైరస్‌కు చికిత్స అందించే ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం పిలుపుమేరకు తెలంగాణలో గాంధీ ఆస్పత్రిని కరోనా హాస్పిటల్‌గా మార్చబోతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే గాంధీ దవాఖాన కరోనా నోడల్ సెంటర్‌గా ఉన్న సంగతి తెలిసిందే. ఇకపై కరోనా వైరస్‌కు సంబంధించిన చికిత్సలు అందించబోతున్నారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jl1NN2

Related Posts:

0 comments:

Post a Comment