కరోనా వైరస్ పాజిటివ్ కేసులు ఏ మాత్రం తగ్గడం లేదు. దీంతో 17 రాష్ట్రాల్లో కరోనా వైరస్కు చికిత్స అందించే ఆస్పత్రులను ఏర్పాటు చేస్తున్నామని కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వం పిలుపుమేరకు తెలంగాణలో గాంధీ ఆస్పత్రిని కరోనా హాస్పిటల్గా మార్చబోతున్నామని ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పటికే గాంధీ దవాఖాన కరోనా నోడల్ సెంటర్గా ఉన్న సంగతి తెలిసిందే. ఇకపై కరోనా వైరస్కు సంబంధించిన చికిత్సలు అందించబోతున్నారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2Jl1NN2
Coronavirus: కరోనా ఆస్పత్రిగా గాంధీ దవాఖాన: మంత్రి ఈటల, 16 రాష్ట్రాల్లో కూడా..
Related Posts:
అష్రఫ్ ఘనీ: దేశం విడిచి వెళ్లిపోయిన అఫ్గానిస్తాన్ అధ్యక్షుడుఅఫ్గానిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ దేశం విడిచి వెళ్లిపోయారని అధికారులు తెలిపారని వార్తలు వస్తున్నాయి. తాలిబాన్లు కాబుల్ నగరంలోకి ప్రవేశించిన తరువాత ఈ… Read More
హైతిలో భూకంప విలయం: 1300 మంది దుర్మరణం, 3వేలకుపైగా క్షతగాత్రులు, హృదయవిదారకంపోర్ట్-ఓ-ప్రిన్స్: కరీబియన్ దేశమైన హైతీలో శనివారం సంభవించిన భారీ భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. 7.2 తీవ్రతతో కుదిపేసిన భూకంపం వేలాది మంది ప్రాణాల… Read More
Wife love story: భార్యకు ప్రియుడు, భర్తకు తెలిసి ఏం చేశాడంటే ?, ఫ్యామిలీకి షాక్, స్పాట్ లో భర్త !ఇండోర్/చెన్నై: తన భార్యకు ప్రియుడున్నాడని తెలుసుకున్న భర్త చేసిన పనికి ఫ్యామిలీ మొత్తం షాక్ అయ్యింది. స్పాట్ లో నిలబడిన భర్త అతని భార్య లవ్ స్టోరీకి శ… Read More
అమెరికా తీసుకున్న ఆ ఒక్క నిర్ణయం వల్లే ఆఫ్ఘనిస్తాన్ అల్లకల్లోలం: బ్రిటన్ ప్రధాని బోరిస్లండన్: ఆఫ్ఘనిస్తాన్లో కొద్దిరోజులుగా కొనసాగుతూ వస్తోన్న తాలిబన్ల ఆక్రమణ.. దాదాపు ముగిసినట్టే. ఒక్కో నగరాన్ని, ప్రావిన్స్ను స్వాధీనం చేసుకుంటూ వచ్చిన… Read More
అఫ్గానిస్తాన్: ఈ సంక్షోభంలో ఏ ఇస్లామిక్ దేశం ఎటువైపు ఉంది?కొన్నిరోజులుగా అఫ్గానిస్తాన్లో భారీగా నగరాలు, పట్టణాలను తాలిబాన్లు తమ ఆధీనంలోకి తీసుకుంటూ వస్తున్నారు. వారు దేశ రాజధాని కాబూల్లోకి కూడా ప్రవేశించారు… Read More
0 comments:
Post a Comment