లాక్డౌన్ నేపథ్యంలో ఉపాధి కోల్పోయిన పేద, బడుగువర్గాల కోసం మోదీ సర్కారు ప్రకటించిన రూ.1.70లక్షల కోట్ల ప్యాకేజీని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ స్వాగతించింది. ప్రస్తుత విపత్కాలంలో రాజకీయాలు పక్కనపెట్టి, దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ఆయా పార్టీలు ప్రభుత్వాలకు సహకరిస్తున్నాయి. ఏపీలోనైతే చంద్రబాబు, పవన్ కల్యాణ్ కూడా సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళాలిచ్చారు. బీజేపీ మాత్రం పాత
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3amH0Vs
Thursday, March 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment