కరోనా మహమ్మారిని క్రమశిక్షణతోనే జయిద్దామని ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్లక్ష్యంగా ఉంటే మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. లాక్డౌన్కు ప్రజలు సహకరించాలి అని.. ఎక్కడివారు అక్కడే ఉండిపోవాలని కోరారు. నిన్న సరిహద్దు వద్ద జరిగిన ఘటనలు బాధ కలిగించాయని.. అయినా 200 మందిని తీసుకొని క్వారంటైన్కు తరలించామని పేర్కొన్నారు. వారిని
from Oneindia.in - thatsTelugu https://ift.tt/3dsvnOR
Thursday, March 26, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment