విపత్తులు సంభవించినప్పుడు ప్రభుత్వాలు చేసే ఒక్కో పని వాటిని నడుపుతున్న వారి సమర్ధతను, సమయస్ఫూర్తికి అద్దం పడుతూ ఉంటుంది. కొన్నిసార్లు పాలకుల నిర్ణయాలు వారి ముందుచూపును సైతం ప్రజలకు గుర్తు చేస్తుంటాయి. ఇవేవీ చేయకపోయినా కనీసం సమయానుకూలంగా నిర్ణయం తీసుకున్నా ప్రజల మన్ననలు అందుకునేలా చేస్తుంది. తాజాగా తెలంగాణలో లాక్ డౌన్ నేపథ్యంలో టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UC2sPE
తెలంగాణ చేసింది ఏపీ ఎందుకు చేయలేకపోతోంది ?- కొంప ముంచుతున్న అప్పటి నిర్ణయం..
Related Posts:
ఉల్లి ప్రకంపనలు:నిర్మలా సీతారామన్కు అశ్వని చౌబే మద్దతు, తినకుంటే ధర ఎలా తెలుస్తుంది...?ఉల్లిగడ్డ ధర అంశం గురువారం కూడా పార్లమెంట్ను కుదిపేసింది. తాను ఎక్కువగా ఉల్లిగడ్డ తిననని నిన్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించడంతో దుమారం చెల… Read More
కర్ణాటక ఉప ఎన్నికలు, బీజేపీ హవా ! సీ ఓటర్స్ సర్వే ఫలితాలు, గుడ్డికన్నా మెల్లమేలు, ఓటర్లు !బెంగళూరు: కర్ణాటకలో గురువారం 15 శాసన సభ నియోజక వర్గాల ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. శాసన సభ ఉప ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తారు ? అనే విషయం … Read More
ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ల నిరసన, సర్వీస్ సర్టిఫికెట్ ఇవ్వాలని, నియామకాల్లోనూ...టీఎస్ఆర్టీసీ సమ్మె నిర్వహించిన సమయంలో విధులు నిర్వర్తించిన తాత్కాలిక డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు. పోరుగడ్డ ఓరుగల్లులో నిరసన చేపట్టారు. తమకు సర్వీస్ స… Read More
కేటీఆర్ వ్యాఖ్యలపై సవాల్ విసిరిన బీజేపీ...!కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ తెలంగాణతో పాటు దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపుతుందని మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు స్పంద… Read More
వైసీపీ తలలు నరుకుతామన్న జనసేన కార్యకర్త...! మద్దతు పలికిన జనసేనానిరాయలసీమలో పర్యటిస్టున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రోజు ఏదో ఒక సంచలనంతో ప్రజల్లో నానుతున్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న పవన్ … Read More
0 comments:
Post a Comment