వచ్చే ఏడాది జరగబోయే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి బరిలో దిగనున్నట్లు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఈ మేరకు గురువారం(డిసెంబర్ 24) బెంగాల్ కాంగ్రెస్ చీఫ్ అధిర్ రంజన్ చౌదరి పొత్తు విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.'రాబోయే బెంగాల్ ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తును కాంగ్రెస్ అధిష్టానం ఇవాళ అధికారికంగా ఆమోదించింది.' అని అధిర్ రంజన్
from Oneindia.in - thatsTelugu https://ift.tt/34GdskR
Thursday, December 24, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment