తిరుమల శ్రీవారి కొండపై అపచారం జరిగింది. పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం అయిన శ్రీనివాసుడి సన్నిధానంలో తప్పు జరిగింది. మనసు నిండా భక్తి నింపుకుని తిరుమలకు వెళ్ళాల్సిన చోట కొందరు చేసిన పని భక్తులకు ఆగ్రహం తెప్పిస్తుంది. తిరుమల కొండపై మందు, మాంసాహార విందు నిషేధం అని తెలిసినా కొందరు కొండపై పార్టీ చేసుకుని తిరుమల పవిత్రతకు భంగం కలిగించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38t753d
తిరుమలలో అపచారం: వెంకన్న సాక్షిగా మందు, మాంసాహార విందు
Related Posts:
2021 డిసెంబర్ నాటికి అంతరిక్షంలోకి మహిళ సహా భారత వ్యోమగాములున్యూఢిల్లీ/శ్రీహరికోట: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో (ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్) మరో మూడేళ్లలో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు చేపట్టనుంది. 202… Read More
వైపిపి లోకి ఎన్టీఆర్ కుమార్తె : తనయుడి స్థానం ఖరారు : ఎంపి సీటు పైనే పీటముడి..!వైసిపి లో నందమూరి వారసురాలి ఎంట్రీ. వైసిపి నుండి పోటీ చేసేందుకు ఆసక్తి. ఇప్పటికే కుమారుడి సీటు కోసం మంత నాలు. అసెంబ్లీ సీటు పై స్పష్టత. ఎంపి సీ… Read More
స్నేహితున్ని చంపి ఎంచక్కా పూలతొట్టెలో పాతిపెట్టాడు..! రెండేళ్ల తర్వాత వెలుగులోకి..!!హైదరాబాద్ : వారిద్దరు ప్రాణ స్నేహితులు..! జీవితంలో స్థిరపడాలని కలిసి చేస్తున్న ప్రయత్నాలు..! అందుకోసం సరిహద్దులు దాటి వెల్లిపోయారు. అంతలో ఓ అ… Read More
సీబీఐలో కీలక పరిణామాలు: ఉద్యోగానికి అలోక్ వర్మ రాజీనామా, రాకేష్ ఆస్థానాకు హైకోర్టులో ఎదురుదెబ్బన్యూఢిల్లీ: సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) వ్యవహారంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ శుక్రవారం నాడు … Read More
కామాంధుడికి కఠిన శిక్ష: 13 ఏళ్లు జైలు ...ఇనుప కర్రతో 12 దెబ్బలు విధించిన కోర్టు12 ఏళ్ల బాలికపై అత్యాచారం లైంగిక దాడికి పాల్పడినందుకు భారత్కు చెందిన 31 ఏళ్ల వ్యక్తికి 13 ఏళ్లు జైలు శిక్ష విధిస్తూ సింగపూరు కోర్టు తీర్పు వెల్లడించి… Read More
0 comments:
Post a Comment