తిరుమల శ్రీవారి కొండపై అపచారం జరిగింది. పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం అయిన శ్రీనివాసుడి సన్నిధానంలో తప్పు జరిగింది. మనసు నిండా భక్తి నింపుకుని తిరుమలకు వెళ్ళాల్సిన చోట కొందరు చేసిన పని భక్తులకు ఆగ్రహం తెప్పిస్తుంది. తిరుమల కొండపై మందు, మాంసాహార విందు నిషేధం అని తెలిసినా కొందరు కొండపై పార్టీ చేసుకుని తిరుమల పవిత్రతకు భంగం కలిగించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/38t753d
తిరుమలలో అపచారం: వెంకన్న సాక్షిగా మందు, మాంసాహార విందు
Related Posts:
ఏపీ, తెలంగాణ రాజకీయాలపై కన్నేసిన బీజేపీ జెయింట్ కిల్లర్అమరావతి: ఎవరు ఒప్పుకొన్నా, ఒప్పుకోకపోయినా మొన్నటి అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల అనంతరం రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ డీలా పడింది. ఎన్నికల పరాజయ పరాభవం నుంచ… Read More
ఏపీ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లోకూడా రాజకీయాలు..! చీరాలలో కొట్టుకున్న వైసీపీ,టీడీపీ నేతలుచీరాల : దేశవ్యాప్తంగా ప్రజలందరూ స్వాతంత్ర్య దినోత్సవ సంబరాల్లో మునిగితేలితే.. ప్రకాశం జిల్లాలో మాత్రం రాజకీయ ప్రకంపనలు కనిపించాయి. టీడీపీ, వైసీపీ నేతల… Read More
తెలుగురాష్ట్రాల్లో ఘనంగా రాఖీ పండగ, గవర్నర్ దంపతులకు చిన్నారుల రాఖీ, కేటీఆర్, జగన్కు కూడాహైదరాబాద్ : రక్షాబంధన్. అన్నాచెల్లెళ్ల పవిత్ర బంధానికి ప్రతీరూపం. చెల్లెలికి అండగా ఉన్నా అని అన్న ఇచ్చే భరోసా. అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లు ఏటా జరు… Read More
విమానం ఇంజిన్లలోకి పక్షులు..ఎమర్జెన్సీ ల్యాండింగ్కు కోరిన పైలట్, 23 మందికి గాయాలుమాస్కో : ఈ మధ్యకాలంలో విమానాల్లో తరుచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతున్నాయి. భూమిపై ఉన్నప్పుడు తలెత్తితే సమస్యను వెంటనే పరిష్కరించొచ్చు. కానీ ఒక్కసారి గాల… Read More
టీడిపి అక్షయ పాత్రలాంటి పార్టీ..! నాయకులను తయారుచేసే కార్మాగారమన్న రావుల..!!హైదరాబాద్ : ఈనెల 20 నుండి అన్ని పార్లమెంటరీ నియోజక వర్గాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతానికి చర్యలు చేపడతామని తెలుగుదేశం పా… Read More
0 comments:
Post a Comment