Saturday, March 7, 2020

తిరుమలలో అపచారం: వెంకన్న సాక్షిగా మందు, మాంసాహార విందు

తిరుమల శ్రీవారి కొండపై అపచారం జరిగింది. పరమ పవిత్రమైన ఆధ్యాత్మిక క్షేత్రం అయిన శ్రీనివాసుడి సన్నిధానంలో తప్పు జరిగింది. మనసు నిండా భక్తి నింపుకుని తిరుమలకు వెళ్ళాల్సిన చోట కొందరు చేసిన పని భక్తులకు ఆగ్రహం తెప్పిస్తుంది. తిరుమల కొండపై మందు, మాంసాహార విందు నిషేధం అని తెలిసినా కొందరు కొండపై పార్టీ చేసుకుని తిరుమల పవిత్రతకు భంగం కలిగించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/38t753d

0 comments:

Post a Comment