బీజేపీ నేత, ప్రముఖ సినీనటి జయప్రదపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది. గత లోక్సభ ఎన్నికల్లో ఎన్నికల నియామవళిని ఉల్లంఘించినందుకు కోర్టు వారంట్ జారీచేసింది. ఈ కేసు తదుపర విచారణ ఏప్రిల్ 30వ తేదీన చేపడుతామని ధర్మాసనం శనివారం తెలిపింది. 2019 సార్వత్రిక ఎన్నికల్లో రాంపూర్ బీజేపీ అభ్యర్థిగా జయప్రద బరిలోకి దిగారు. సమాజ్ వాదీ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2vCwSZJ
Saturday, March 7, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment