Thursday, August 15, 2019

టీడిపి అక్షయ పాత్రలాంటి పార్టీ..! నాయకులను తయారుచేసే కార్మాగారమన్న రావుల..!!

హైదరాబాద్ : ఈనెల 20 నుండి అన్ని పార్లమెంటరీ నియోజక వర్గాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతానికి చర్యలు చేపడతామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తెలుగుదేవం పార్టీ అక్షయ పాత్ర లాంటిదని, నాయకులు వెళ్లి పోతున్నా, మళ్లీ పుడుతూనే ఉంటారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో

from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OZZKnm

0 comments:

Post a Comment