హైదరాబాద్ : ఈనెల 20 నుండి అన్ని పార్లమెంటరీ నియోజక వర్గాల్లో సమావేశాలు నిర్వహించి పార్టీని క్షేత్ర స్థాయిలో బలోపేతానికి చర్యలు చేపడతామని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రావుల చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. తెలుగుదేవం పార్టీ అక్షయ పాత్ర లాంటిదని, నాయకులు వెళ్లి పోతున్నా, మళ్లీ పుడుతూనే ఉంటారని చెప్పుకొచ్చారు. ఎన్టీఆర్ ట్రస్టు భవన్ లో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2OZZKnm
టీడిపి అక్షయ పాత్రలాంటి పార్టీ..! నాయకులను తయారుచేసే కార్మాగారమన్న రావుల..!!
Related Posts:
నేడే అమలకీ ఏకాదశి: ఏం చేయాలి, ఈ పూజా విధానం ఎలా ఉంటుంది?డా.యం.ఎన్.చార్య, ఫోన్: 9440611151 అమలకీ ఏకాదశి రోజు నాడు చేయవలసిన ప్రత్యేక పూజ గురించి తెలుసుకుందాం.ఈ రోజు ఉసిరిక చెట్టు దగ్గర పూజ చేయడం ప్రత్యేకత.భక్… Read More
ఏపీ పాలిటిక్స్పై యూటర్న్: మా పాత్ర ఉండదు.. కేటీఆర్, ఏపీలో జనసేన ప్రభావంపై ఏమన్నారంటేహైదరాబాద్: తెలంగాణలో కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలనే పేరు మార్చి కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ, ఏపీలో సీఎం చంద్రబాబు అమలు చేస్తున్నారని టీఆర్ఎస్ వర్క… Read More
సారు తెలివి చూసిండ్రా..! సర్వీస్ బుక్కులో పుట్టినతేదీ మార్చిండు..!పెద్దపల్లి : ఉపాధ్యాయుడు దారి తప్పాడు. విద్యార్థులను సన్మార్గంలో నడిపించాల్సిన గురువర్యుడు ట్రాక్ మార్చాడు. సదరు ఉపాధ్యాయుడు చేసింది ఆషామాషీ తప్పు కాద… Read More
శ్రీకాకుళంలో చంద్రబాబు: రోజుకు మూడు గంటలు కార్యకర్తలకోసం కేటాయిస్తానని హామీతిరుపతిలో ఎన్నికల శంఖారావం పూరించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్కడ బహిరంగ సభలో పాల్గొన్నారు. అక్కడ ప్రసంగించిన అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు … Read More
అక్కడ బీజేపీని ఓడించాలంటే.. కాంగ్రెస్ తో సీట్ల సర్దుబాటు పెట్టుకోవాల్సిందే!న్యూఢిల్లీ: దేశ రాజకీయాలకు కేంద్ర బిందువైన ఢిల్లీలో రసవత్తర రాజకీయం నడుస్తోంది. ఢిల్లీలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ-కాంగ్రెస్ మధ్య సీట్లు బేరాలు … Read More
0 comments:
Post a Comment