Saturday, March 28, 2020

లాక్ డౌన్ ఎఫెక్ట్ ... పెన్షన్ లతో పాటు ఆర్ధిక సాయం ఇచ్చేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయం

కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇక ఏపీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇక ఈ సమయంలో కరోనా వ్యాప్తిని అరికట్టటానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు . లాక్ డౌన్ ప్రకటించారు . ఇక ఈ సమయంలో నిరుపేదలకు కష్టం కలుగకుండా తగు చర్యలు చేపట్టిన సీఎం జగన్ ఆ దిశగా అధికారులను ఆదేశించారు.

from Oneindia.in - thatsTelugu https://ift.tt/39p9tJ4

Related Posts:

0 comments:

Post a Comment