కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇక ఏపీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇక ఈ సమయంలో కరోనా వ్యాప్తిని అరికట్టటానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు . లాక్ డౌన్ ప్రకటించారు . ఇక ఈ సమయంలో నిరుపేదలకు కష్టం కలుగకుండా తగు చర్యలు చేపట్టిన సీఎం జగన్ ఆ దిశగా అధికారులను ఆదేశించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39p9tJ4
లాక్ డౌన్ ఎఫెక్ట్ ... పెన్షన్ లతో పాటు ఆర్ధిక సాయం ఇచ్చేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయం
Related Posts:
పొత్తులో భాగంగా ఎస్పీ- బీఎస్పీలు కాంగ్రెస్ను ఎందుకు విస్మరించాయి...లాజిక్ ఇదేనా..?ఉత్తర్ ప్రదేశ్లో కాంగ్రెస్తో ఎస్పీ బీఎస్పీ ఎందుకు పొత్తు పెట్టుకోవడం లేదో బీఎస్పీ అధినేత్రి వివరణ ఇచ్చింది. అంతేకాదు కాంగ్రెస్కు రెండు స్థానాలను వద… Read More
భార్యకు వచ్చిన వాట్సప్ మెసేజ్ చూసి బిత్తరపోయిన భర్త..! మనస్తాపంతో ఆత్మహత్య..!హైదరాబాద్ : అనుమానం పెనుభూతం అంటారు. ఎదుటి వాడిమీద అనుమానం అనేదే రాకూడదు. అనుమానం అనే విత్తనం నాటుకుంటే క్షణాల్లో అది మహావ్రుక్షంగా మారిపోతుంది. … Read More
ఆ ఇద్దరి నిర్ణయం ఈ ఇద్దరికి శాపమా వరమా..?2019 సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్నాయి. అప్పుడే పొత్తులు పొడుస్తున్నాయి. ఈ క్రమంలోనే దేశరాజకీయాలను శాసించే రాష్ట్రం ఉత్తర్ప్రదేశ్లో ఒకప్పటి శతృవు… Read More
పవన్ జగన్ ను ఫాలో అయ్యారు, చంద్రబాబు మళ్లీ పిలుస్తున్నారు: విజయమ్మ వ్యాఖ్యల కలకలంజనసేన అధినేత పవన్ కళ్యాన్ పై వైసిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 120 సీట్ల వరకు గెలుస్తారని చెబుతున్న … Read More
10శాతం రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్రకేంద్రం తీసుకొచ్చిన అగ్రకులాలకు 10శాతం రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేయడంతో ఈబీసీ బిల్లు చట్టరూపం… Read More
0 comments:
Post a Comment