కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇక ఏపీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇక ఈ సమయంలో కరోనా వ్యాప్తిని అరికట్టటానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు . లాక్ డౌన్ ప్రకటించారు . ఇక ఈ సమయంలో నిరుపేదలకు కష్టం కలుగకుండా తగు చర్యలు చేపట్టిన సీఎం జగన్ ఆ దిశగా అధికారులను ఆదేశించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39p9tJ4
లాక్ డౌన్ ఎఫెక్ట్ ... పెన్షన్ లతో పాటు ఆర్ధిక సాయం ఇచ్చేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయం
Related Posts:
\"మా\" పోరులో భారీ ట్విస్ట్ - సీసీటీవీ ఫుటేజ్ సీజ్ : మోహన్ బాబు -నరేశ్ దాడి చేసారు : కావాలన్న ప్రకాశ్ రాజ్..!!"మా" ఎపిసోడ్ లో థ్రిల్లర్ మూవీని మించిన ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. "మా" ఎన్నికల్లో విష్ణు గెలిచిన తరువాత నాగబాబు..ప్రకాశ్ రాజ్ తో పాటుగా ప్రకాశ్… Read More
విష్ణును పట్టించుకోని పవన్ -ఉప రాష్ట్రపతి సన్మానం : గిరిజన మహిళలతో గవర్నర్ నృత్యం : సందడిగా అలయ్- బలయ్..!!దసరా సందర్బంగా ప్రతీ ఏటా బండారు దత్తాత్రేయ అలయ్- బలయ్ నిర్వహించేవారు. ఆర్భాటంగా నిర్వహిస్తున్న ‘అలయ్ బలాయ్' కార్యక్రమాన్ని గత రెండేళ్ల నుండి గవర్నర్ క… Read More
11 జిల్లాల్లో అతి భారీ వర్షాలు: ఫ్రెష్ ఎల్లో అలర్ట్ జారీ: ప్రాణాలు అరచేతుల్లోతిరువనంతపురం: భూతలస్వర్గం కేరళ.. భారీ వర్షాల ధాటికి అతలాకుతలమౌతోంది. ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న అతి భారీ వర్షాలు ఆ రాష్ట్రాన్ని నిలువెల్లా ముంచెత్తు… Read More
27న హుజూరాబాద్ కు కేసీఆర్ : నేడు టీఆర్ఎస్ఎల్పీ కీలక భేటీ-ముఖ్యమంత్రి దిశానిర్దేశం...!!అధికార టీఆర్ఎస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకంగా మారిన హుజూరాబాద్ బై పోల్ వేళ.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంట్రీ ఇస్తున్నారు. హుజూరాబాద్ ఉపఎన్నిక పోలింగ్ ఈ నెల 3… Read More
చాలాకాలం తరువాత రెండు లక్షలకు దిగువగా: అయినా అప్రమత్తం..ప్రొటోకాల్స్ తప్పవున్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ఉధృతి తగ్గుముఖం పట్టింది. కొద్దిరోజులుగా ఈ తగ్గుదల కొనసాగుతూ వస్తోంది. రోజువారీ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్… Read More
0 comments:
Post a Comment