కరోనా వైరస్ ప్రపంచాన్ని వణికిస్తుంది. ఇక ఏపీ మీద కూడా ప్రభావం చూపిస్తుంది. ఇక ఈ సమయంలో కరోనా వ్యాప్తిని అరికట్టటానికి సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు . లాక్ డౌన్ ప్రకటించారు . ఇక ఈ సమయంలో నిరుపేదలకు కష్టం కలుగకుండా తగు చర్యలు చేపట్టిన సీఎం జగన్ ఆ దిశగా అధికారులను ఆదేశించారు.
from Oneindia.in - thatsTelugu https://ift.tt/39p9tJ4
లాక్ డౌన్ ఎఫెక్ట్ ... పెన్షన్ లతో పాటు ఆర్ధిక సాయం ఇచ్చేందుకు సీఎం జగన్ కీలక నిర్ణయం
Related Posts:
మిస్ ఇండియా వరల్డ్ -2019 విజేతగా రాజస్థాన్ ముద్దుగుమ్మముంబై: ముంబైలో జరిగిన మిస్ ఇండియా వరల్డ్ పోటీల్లో రాజస్థాన్కు చెందిన అందాల భామ సుమన్ రావు విజేతగా నిలిచారు. శనివారం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇండోర్ స్ట… Read More
టీడిపి ప్రభుత్వంపై విచారణ జరిపించండి..! ఏపి సీఎం ను కోరిన బీజేపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు..!!అమరావతి/హైదరాబాద్ : గత ప్రభుత్వంలో ఎంతో అవినీతి జరిగిందని, వాటిపై దర్యాప్తు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి జగన్ను కోరినట్లు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు… Read More
ట్రాజెడిగా మారిన మ్యాజిక్ : సంకెళ్లు కట్టుకొని నదిలో ఫీట్, బెడిసికొట్టి మృత్యువాతకోల్కతా : మ్యాజిక్ .. కళ్ల ముందే మాయచేయడం. చూపరులు అటే చూస్తుంటారు .. కానీ మెజిషీయన్లు మాత్రం మాయ చేస్తుంటారు. ఆయా స్టేజీల వద్ద మ్యాజిక్ మనమంతా చూసే … Read More
పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్ పై మరో ఐఈడీ దాడి...కొనసాగుతున్న కాల్పులుకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో మరోసారి ఆర్మీ కాన్వాయ్పై ఉగ్రవాదులు ఐఈడీతో దాడి చేశారు. అది కూడ గతంలో సిఆర్ఫీఎఫ్ కాన్వాయ్ దాడి జరిగిన ప్రాంతంలో జరగడంత… Read More
కేసీఆర్ జగన్ను చూసి నేర్చుకో .. జీవన్రెడ్డి హితవుపెద్దపల్లి : సీఎం కేసీఆర్పై ఓ రేంజ్లో ఫైరయ్యారు కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. అర్థబలంతో వీర్రవీగుతున్నారని .. విపక్షపార్టీ నుంచి ఎమ్మెల్యేల… Read More
0 comments:
Post a Comment