ఆంధ్రప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై ముగ్గురు మృగాళ్లు లైంగికదాడి చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రేప్ చేశారు. బుధవారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి పేరంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురిని గుర్తించామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలులో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UL1xMK
Saturday, March 28, 2020
Subscribe to:
Post Comments (Atom)
0 comments:
Post a Comment