ఆంధ్రప్రదేశ్లో దారుణం జరిగింది. ఓ మైనర్ బాలికపై ముగ్గురు మృగాళ్లు లైంగికదాడి చేశారు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి రేప్ చేశారు. బుధవారం రాత్రి జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి పేరంట్స్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ ముగ్గురిని గుర్తించామని, త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. గుంటూరు జిల్లా చేబ్రోలులో
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2UL1xMK
మైనర్ బాలికపై ముగ్గురు కలిసి లైంగికదాడి, గుంటూరు జిల్లాలో ఘటన, పరారీలో నిందితులు...
Related Posts:
వాకిన్ ఇంటర్వ్యూ: ఎయిరిండియాలో క్యాబిన్ సూపర్వైజర్ పోస్టులుఎయిరిండియా అనుబంధ సంస్థ ఎయిరిండియా ఇంజినీరింగ్ సర్వీసెస్ లిమిటెడ్ పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్లో భాగంగా క్యాబిన్ సూప… Read More
సోనియాగాంధీ కాళ్ల వద్ద తాకట్టు.. శివసేనపై శివాలెత్తిన ఫడ్నవీస్మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయడానికి ముందు దేవేంద్ర ఫడ్నవీస్ మీడియాతో ఆవేశంగా మాట్లాడుతూ శివసేనపై తీవ్రమైన విమర్శలు చేశారు. అధికార దాహంతో … Read More
అనంతనాగ్లో ఐఈడీ పేలుడు: ఇద్దరు మృతి, నలుగురికి గాయాలుశ్రీనగర్: జమ్మూకాశ్మీర్లోని అనంతనాగ్ జిల్లాలో భారీ పేలుడు ఘటన కలకలం రేపింది. ఐఈడీ పేలుడు సంభవించడంతో ఇద్దరు పౌరులు మృతి చెందారు. మరో నలుగురికి తీవ్ర … Read More
ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో లేడీ టెక్కీ మృతి: శవంతో సెల్ఫీలు దిగిన యువకుడు, నెటిజన్ల ఫైర్హైదరాబాద్: నగరంలోని బంజారాహిల్స్లో ఆర్టీసీ బస్సు బీభత్స సృష్టించిన విషయం తెలిసిందే. ఆర్టీసీ బస్సు అతివేగంగా వచ్చి ఓ స్కూటీని ఢీకొట్టడంతో.. ఆ స్కూటీపై… Read More
శివసేన సారథ్యంలో సంకీర్ణ సర్కార్ ఏర్పాటు ప్రక్రియ షురూ: ఉదయం 8 గంటలకు అసెంబ్లీ స్పెషల్ సెషన్ముంబై: ఒక్క రోజు.. ఒకే ఒక్క రోజు చోటు చేసుకున్న హైడ్రామా నేపథ్యంలో.. మహారాష్ట్రలో అధికారం తలకిందులైంది. రాజకీయ వాతావరణం మారిపోయింది. అధికారం చేతులు మా… Read More
0 comments:
Post a Comment