ఉత్తర్ ప్రదేశ్లో కాంగ్రెస్తో ఎస్పీ బీఎస్పీ ఎందుకు పొత్తు పెట్టుకోవడం లేదో బీఎస్పీ అధినేత్రి వివరణ ఇచ్చింది. అంతేకాదు కాంగ్రెస్కు రెండు స్థానాలను వదలడంపై కూడా బెహెన్జీ ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్తో కలిసి పనిచేస్తే తమకు ఒరిగేదీ ఏమీ లేదని మాయావతి చెప్పుకొచ్చారు. కాంగ్రెస్తో కలిసి పోటీచేయడం ఇంకా తమకే నష్టం చేకూరుస్తుందని ఆమె అభిప్రాయపడ్డారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2H9iw7Z
పొత్తులో భాగంగా ఎస్పీ- బీఎస్పీలు కాంగ్రెస్ను ఎందుకు విస్మరించాయి...లాజిక్ ఇదేనా..?
Related Posts:
అయోధ్య వివాదంపై కమిటీ మధ్యంతర నివేదిక.. నేడు కేసు విచారించనున్న సుప్రీంకోర్టు..ఢిల్లీ : అయోధ్య భూవివాదం కేసుపై సుప్రీంకోర్టు ఇవాళ విచారణ జరపనుంది. సర్వోన్నత న్యాయస్థానం నియమించిన త్రిసభ్య కమిటీ మధ్యంతర నివేదికను పరిశీలించనుంది. భ… Read More
సజావుగా సాగుతున్న రెండోదశ పరిషత్ పోలింగ్తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానాలకు రెండో దశ పోలింగ్ సజావుగా సాగుతోంది. ఈ విడతలో మొత్తం 1,913 ఎంపీటీసీ స్థానాలుండగా... వాటిలో 63 ఏకగ్రీవమయ్యాయి. … Read More
కాంగ్రెస్ లో కోవర్టులున్నారట ... కానీ ఎవరూ పేర్లు చెప్పరట.. పరేషాన్ చేస్తున్న హస్తం నేతలుకాంగ్రెస్ పార్టీ ... తెలంగాణలో మనుగడ కోసం ప్రస్తుతం పోరాటం చేస్తున్న పార్టీ. వరుస వలసలతో కుదేలవుతున్న పార్టీ. జంప్ జిలానీలైన ఎమ్మెల్యేల వల్ల బక్కచిక్క… Read More
జగ్గారెడ్డి కారెక్కేస్తారా?.. గాంధీభవన్ లో ఉంటారా?.. మే 25 తర్వాత ఆ ట్విస్టేంటో..!హైదరాబాద్ : కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. టీఆర్ఎస్ లో ఆయన కూడా చేరతారంటూ గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న నేపథ్యంల… Read More
టీవీ9లో జరుగుతున్న రచ్చపై మీ కామెంట్ ఏంటి?హైదరాబాద్ : సంచలనాల టీవీ9 ఇప్పుడు తానే ఒక సంచలనంగా మారింది. యాజమాన్య బదిలీ విషయంలో తలెత్తిన వివాదం ఛానెల్ మాజీ సీఈఓ రవి ప్రకాశ్కు ముచ్చెమటలు పట్టించి… Read More
0 comments:
Post a Comment