జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై వైసిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 120 సీట్ల వరకు గెలుస్తారని చెబుతున్న విజయమ్మ..పవన్ ఏం చేసారని ప్రశ్నిస్తున్నారు. మూడున్నారేళ్లు ఏమీ మాట్లాడని పవన్..ఇప్పుడు తిట్టీ..తిట్టనట్లుగా ముఖ్యమంత్రి - లోకేష్ విషయంలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RMOxqq
పవన్ జగన్ ను ఫాలో అయ్యారు, చంద్రబాబు మళ్లీ పిలుస్తున్నారు: విజయమ్మ వ్యాఖ్యల కలకలం
Related Posts:
బీరు ప్రియులకు శుభవార్త..! అతి చౌకగా బీరును అందుబాటులోకి తెచ్చిన ఏపీ సర్కార్..!!అమరావతి/ హైదరాబాద్ : బీరు ప్రియులకు శుభవార్త అందిస్తోంది ఏపి ప్రభుత్వం. ఎండా కాలం సమీపిస్తున్న తరుణంలో ఉదయం అంతా పని చేసి సాయంత్రం కాగానే నోట్… Read More
ముహూర్తం అదిరింది..! ప్రేమికుల దినోత్సవం రోజున ఏపి కి వెళ్లనున్న కేసీఆర్..!!హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఏ పని చేసినా రొటీన్ కి కాస్త భిన్నంగా చేస్తారు. రాజకీయంగా తాను సంచలనం చేయాలని అనుకోక పోయినా అ… Read More
హోదా తో కుస్తీ : ఎన్నికల ముందు భేటీలు : పవన్ నాయకత్వం వహిస్తారా..!ఏపికి ప్రత్యేక హోదా మరోసారి ఏపిలో కీలక అంశం గా మారుతోంది. మరి కొద్ది రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ రానుండ టంతో ఈ అంశం మరో సారి తెర మీదకు వచ్చింది. … Read More
ఎట్రాక్ట్ పవన్ ..టార్గెట్ జగన్: అఖిలపక్ష భేటీల వెనుక టిడిపి మంత్రాంగం: క్రెడిట్ గేమ్..!ఎన్నికలు సమీపిస్తున్న వేళ టిడిపి అధినేత ఏ ఒక్క అవకాశాన్ని వదలుకోవటానికి సిద్దంగా లేరు. ప్రత్యేక హోదా లో యూ టర్న్ తీసుకున్నారనే ప్రచారం ఎన్ని… Read More
కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ ఇకలేరుఢిల్లీ : కేంద్ర మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచార… Read More
0 comments:
Post a Comment