జనసేన అధినేత పవన్ కళ్యాన్ పై వైసిపి గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో జగన్ 120 సీట్ల వరకు గెలుస్తారని చెబుతున్న విజయమ్మ..పవన్ ఏం చేసారని ప్రశ్నిస్తున్నారు. మూడున్నారేళ్లు ఏమీ మాట్లాడని పవన్..ఇప్పుడు తిట్టీ..తిట్టనట్లుగా ముఖ్యమంత్రి - లోకేష్ విషయంలో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RMOxqq
పవన్ జగన్ ను ఫాలో అయ్యారు, చంద్రబాబు మళ్లీ పిలుస్తున్నారు: విజయమ్మ వ్యాఖ్యల కలకలం
Related Posts:
ఏపీ ప్రభుత్వ స్కూళ్లకు మంచిరోజులు..! ప్రత్యేక దృష్టి పెట్టిన సర్కార్..!!అమరావతి/హైదరాబాద్ : ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సర్కారు స్పష్టమైన అంశాలతో ముందుకు వెళ్తున్నట్లు తెలుస్తోంది. ఏపీలోని వేలాది స్కూళ్ల రూపురేఖల్ని ఏడాది… Read More
అతడొక్కడే.. 12 మంది పిడిగుద్దులు..!భోపాల్ : చిన్న చిన్న గొడవలు కాస్తా పెద్దవిగా మారుతున్నాయి. కూర్చుండి మాట్లాడుకుంటే సరిపోయేదానికి కొందరు ఘర్షణకు దిగుతున్నారు. అలా రోడ్డు మీదకొచ్చి కొట… Read More
ఐఆర్సీటీసీలో సూపర్వైజర్ పోస్టుల భర్తీకి వాకిన్ ఇంటర్వ్యూఐఆర్సీటీసీలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నోటిఫికేషన్లో భాగంగా సూపర్వైజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హులైన అభ్యర్థులు వాకిన్… Read More
బిగ్బాసే తోప్.. రేటింగ్లో బాప్రే బాప్ అనిపిస్తున్న షో..!! ఎన్టీఆర్, నానిని వెనక్కినెట్టిన నాగ్హైదరాబాద్ : బిగ్ బాస్ .. బిగ్గర్ దెన్ బిగ్గెస్ట్ .. ఔను అన్నట్టుగానే మూడో సీజన్లో దూసుకెళ్తోంది. ఎన్టీఆర్, నానిని తలదన్ని దూసుకెళ్తున్నాడు కింగ్ నాగా… Read More
పాము - కోడిపుంచు పోరాటం: కోడి గెలిచింది.. పాము చచ్చింది..!!సజీవంగా ఉన్న పామును ఓ కోడి పోడిచి,పోడిచి చంపేసింది. కొళ్లు ఉన్న ప్రదేశానికి వచ్చిన పామును చూసిన ఓ పుంజు దానిపై దాడి చేసింది. దీంతో పాము సైతం కోడి నుండ… Read More
0 comments:
Post a Comment