Sunday, January 13, 2019

ప‌వ‌న్ జ‌గ‌న్ ను ఫాలో అయ్యారు, చ‌ంద్ర‌బాబు మ‌ళ్లీ పిలుస్తున్నారు: విజ‌య‌మ్మ వ్యాఖ్య‌ల క‌ల‌క‌లం

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ పై వైసిపి గౌర‌వాధ్య‌క్షురాలు విజ‌య‌మ్మ ఫైర్ అయ్యారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ 120 సీట్ల వ‌ర‌కు గెలుస్తార‌ని చెబుతున్న విజ‌య‌మ్మ‌..ప‌వ‌న్ ఏం చేసార‌ని ప్ర‌శ్నిస్తున్నారు. మూడున్నారేళ్లు ఏమీ మాట్లాడ‌ని ప‌వ‌న్..ఇప్పుడు తిట్టీ..తిట్ట‌న‌ట్లుగా ముఖ్య‌మంత్రి - లోకేష్ విష‌యంలో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఆరోపించారు.

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RMOxqq

Related Posts:

0 comments:

Post a Comment