కేంద్రం తీసుకొచ్చిన అగ్రకులాలకు 10శాతం రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ సంతకం చేయడంతో ఈబీసీ బిల్లు చట్టరూపం దాల్చింది. దీంతో దేశవ్యాప్తంగా ఈబీసీ బిల్లు అమల్లోకి వచ్చింది. కేంద్రం తీసుకొచ్చిన ఈ చట్టం ద్వారా ఇకపై అగ్రకులాలకు చెందిన పేదవారికి విద్య ఉద్యోగావకాశాల్లో 10శాతం రిజర్వేషన్ వర్తించనున్నాయి. అగ్రకులాల్లో పేదలకు 10శాతం
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2RPZtUa
10శాతం రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆమోద ముద్ర
Related Posts:
నార్వే నౌకలో చిక్కుకున్న 1300 మంది ప్రయాణికులు1300 మందితో ప్రయాణిస్తున్న ఓ నౌక సాంకెతిక లోపంతో నడి సముంద్రలో నిలిచిపోయిన సంఘనటన నార్వేలో జరిగింది. హోటళ్లకు వెలుతున్నారా .. జర భద్రం... మీ శృంగార వీ… Read More
విజయసాయి రెడ్డీ! తాట తీసి కూర్చోబెడతా: పులివెందుల వేషాలు సాగనివ్వను: ఆ మూడు ఫైళ్లపై సంతకాలు: పవన్అమరావతి: జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ మరోసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై విరుచుకుపడ్డారు. తీవ్ర పదజాలంతో ధ్వజమెత్తారు. ప్రత్యేకించి- వ… Read More
ఫుల్లుగా తాగాడు..పక్కింటో దూరి వేధించాడు..! మనస్తాపంతో మహిళ మ్రుతికి కారణమయ్యడు ఎదవ..!!హయత్నగర్/హైదరాబాద్ : మద్యం మత్తులో ఓ వ్యక్తి దుష్ప్రవర్తన, అన్నెంపున్నెం తెలియని ఇద్దరు చిన్నారులకు తల్లి లేకుండా చేసింది. పీల దాకా మందు తాగిన పక్క… Read More
ఎంపీ పోంగులేటీ శ్రీనివాస రెడ్డి కన్నీళ్ల పర్యాంతంఖమ్మం సిట్టింగ్ ఎంపీ పోంగులేటి శ్రీనివాస రెడ్డి కి తెరాస టికెట్ కాటాయించకపోవడంపై ఆయన అనుచరులు కన్నీటీ పర్యంతమయ్యారు.దీంతో పాటు శ్రీనివాస రెడ్డి సైతం వ… Read More
చేపల వలలో ముసలి,కోత్త గూడంలో సంచలనంచెరువుల్లో నీళ్లు సరిగా లేకపోవడంతో పెద్ద ముసళ్లు సైతం ఒడ్డునపడుతున్నాయి..చెరువులు,వాగుల్లో నీళ్లు లేక రైతుల పోలాల్లోకి వస్తున్నాయి..ఈనేపథ్యంలోనే మంజీర… Read More
0 comments:
Post a Comment