మొబైల్ ఇంటర్నెట్ డేటా విషయంలో ప్రపంచంలోనే అతి తక్కువ టారిఫ్లను భారతీయులు ఇన్నాళ్లు ఎంజాయ్ చేశారు,చేస్తున్నారు. కానీ త్వరలోనే దీనికి ఫుల్ స్టాప్ పడబోతోంది. ప్రస్తుతం ఒక జీబీ డేటాకు రూ.3.5 చొప్పున టెలికాం కంపెనీలు చార్జి చేస్తున్నాయి. కానీ రానున్న రోజుల్లో కనీస టారిఫ్స్ భారీగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న కనీస టారిఫ్స్ కంటే ఈ
from Oneindia.in - thatsTelugu https://ift.tt/2W4JVOn
మొబైల్ యూజర్స్ నెత్తిన భారీ పిడుగు.. కనీస డేటా టారిఫ్స్ ఏ రేంజ్లో పెరగనున్నాయంటే..
Related Posts:
ప్రధాని పోస్టు ఇవ్వకున్న పర్లేదు.. మోడీని గద్దెదింపడమే కాంగ్రెస్ లక్ష్యమన్న ఆజాద్ఢిల్లీ : సార్వత్రిక ఎన్నికల ఫలితాల వెల్లడికి సమయం దగ్గర పడుతుండటంతో జాతీయ పార్టీలన్నీ ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి పెట్టాయి. మిత్రపక్షాలతో కలిసి భవిష్యత్… Read More
చంద్రగిరిలో రీపోలింగ్ ఫై చంద్రబాబు అసంతృప్తి .. ఈసీది పక్షపాత ధోరణి అన్న బాబుఏపీలో ఏప్రిల్ 11న సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. ఆ రోజున కొన్ని ప్రాంతాల్లో పోలింగ్ నిర్వహణ పైన అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. రాజకీయ పార్టీలు ఎన్ని… Read More
ఫెడరల్ ఫ్రంట్ యాత్ర .. కేసీఆర్ వెళ్ళిన చోటల్లా చంద్రబాబు గురించి ఏం చెప్తున్నారో తెలుసా ?టిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు కోసం పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఆయన వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల నేతల వద్దకు వెళ్తున… Read More
గుండెకు చిల్లు పడిందా? గ్లూ తో పూడ్చేస్తారు: 20 సెకెన్లు చాలు!బీజింగ్: ఇంట్లో స్టీలు బిందెకు చిన్న రంధ్రం పడిందనుకోండి. ఏం చేస్తారు? వెల్డింగ్ షాపువాడి దగ్గరికి వెళ్తారు. టింకరింగ్ చేయిస్తారు. అదే మన గుండె… Read More
హిందూ తీవ్రవాదం ఒక చారిత్రక సత్యం, ముందస్తు బెయిల్ కోసం కోర్టుకు : కమలహాసన్తమిళనాడు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా నటుడు, ఎంఎన్ఎం పార్టీ అధ్యక్షుడు, కమలహాసన్ గాంధిని చంపిన నాథూరాం గాడ్సే పై చేసిన వ్యాఖ్యలపై నమోదైన కేసు నేపథ్యంలో… Read More
0 comments:
Post a Comment