Saturday, January 26, 2019

దశాబ్దాలపాటు నిస్వార్థంగా పనిచేశారు: ప్రణబ్ ముఖర్జీని కొనియాడిన ప్రధాని మోడీ

న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు భూపేన్ హజారికా, నానాజీ దేశ్‌ముఖ్‌లకు భారతరత్న పురస్కారం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. వారి సేవలను ఆయన కొనియాడారు. వారి దేశానికి ఎంతో సేవ అందించారని పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ తనకాలపు విశిష్ట రాజనీతిజ్ఞుడు అని ప్రధాని మోడీ అన్నారు. ప్రణబ్ భారత రాజకీయాలపై తనదైన ముద్ర

from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CJh4Uu

Related Posts:

0 comments:

Post a Comment