న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో పాటు భూపేన్ హజారికా, నానాజీ దేశ్ముఖ్లకు భారతరత్న పురస్కారం పట్ల ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. వారి సేవలను ఆయన కొనియాడారు. వారి దేశానికి ఎంతో సేవ అందించారని పేర్కొన్నారు. ప్రణబ్ ముఖర్జీ తనకాలపు విశిష్ట రాజనీతిజ్ఞుడు అని ప్రధాని మోడీ అన్నారు. ప్రణబ్ భారత రాజకీయాలపై తనదైన ముద్ర
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CJh4Uu
దశాబ్దాలపాటు నిస్వార్థంగా పనిచేశారు: ప్రణబ్ ముఖర్జీని కొనియాడిన ప్రధాని మోడీ
Related Posts:
సమ్మెపై ఇరువర్గాలకు మొట్టికాయలు వేసిన హైకోర్టుఆర్టీసీ సమ్మెపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆర్టీసీ కార్మికులు తమ ఆందోళనలు చేపట్టేందుకు పలు మార్గాలు ఉన్నప్పుడు సమ్మెకు … Read More
ఐఎన్ఎక్స్ మీడియా కేసు: చిదంబరంకు షాకిచ్చిన ఢిల్లీ హైకోర్టున్యూఢిల్లీ: ఐఎన్ఎక్స్ మీడియా కేసులో మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరంను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర… Read More
నాకు ఏదీ అవసరం లేదు..అనుచరుడిగా ఉంటా చాలు: సీఎం సమక్షంలో ఆ మంత్రి భావోద్వేగం..!ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో మంత్రి అనిల్ కుమార్ యాదవ్ భావోద్వేగానికి గురయ్యారు. ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ తొలి సారి నెల్లూరు వచ్చారు. రైతు భరోసా ప్రా… Read More
జియో జంఝాటం: బేసిక్ ప్లాన్తో పాటు ఈ టాప్అప్ తప్పనిసరిముంబై: టెలికాంరంగంలో విప్లవం తీసుకొచ్చిన రిలయన్స్ జియో ముందుగా అన్నీ ఉచితం అని చెప్పి కొన్నేళ్లకు కస్టమర్లపై గుదిబండ వేసింది. ఇకపై నాన్ జియో నెంబెర్ల… Read More
విక్రమ్ ల్యాండర్ పై నాసా అప్ డేట్: సూర్యాస్తమయంలో తీసిన ఫొటోల వల్లే: మరోసారి ప్రయత్నంన్యూయార్క్: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్తలు చంద్రుడిపైకి ప్రయోగించిన విక్రమ్ ల్యాండర్ ఆచూకీ కోసం నాసా మరోసారి ప్రయత్నాలు ఆరంభించిం… Read More
0 comments:
Post a Comment