జనవరి 26... భారత గణతంత్ర దినోత్సవం. ప్రతి ఏడు ఘనంగా దేశమంతా జరుపుకుంటుంది. ఈ సారి భారత దేశం 70 గణతంత్ర వేడుకలను జరుపుకుంటోంది. ఈ సారి వేడుకలకు ప్రత్యేకత ఉంది. ఈ వేడుకల్లో"నారీశక్తి" ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.అస్సోం రైఫిల్స్ను మహిళలు లీడ్ చేస్తున్నారు. భారత్కు స్వాతంత్ర్యం సిద్ధించిన 70 ఏళ్ల తర్వాత తొలిసారిగా నేతాజీ సుభాష్
from Oneindia.in - thatsTelugu http://bit.ly/2CKVj6A
70వ గణతంత్ర వేడుకలు: రాజ్పథ్ వద్ద కొనసాగుతున్న పరేడ్
Related Posts:
హనోయ్లో కిమ్ ట్రంప్ ముందస్తు భేటీ... రంగప్రవేశం చేసిన పోలీసులుహనోయ్: ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్లు సమావేశమయ్యారు. ఈ సారి హనోయ్లో సమావేశమయ్యారు. కానీ పోలీసులు వీరిని… Read More
భజన భలేగా ఆలపించారు: మోడీ మనసును గెల్చుకున్న కొరియా చిన్నారులుదక్షిణకొరియాలో మోడీ రెండు రోజులు పర్యటించిన సంగతి తెలిసిందే. తన పర్యటనలో భాగంగా పలు ఒప్పందాలపై ఇరు దేశాలు సంతకాలు చేసుకున్నాయి. మోడీ జేన్ ఈ మూన్ ద్వైప… Read More
సార్వత్రిక ఎన్నికలకు రంగం సిద్ధం .. మార్చి 6 న కేంద్ర క్యాబినెట్ చివరి సమావేశంఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సార్వత్రిక ఎన్నికలకు సమయం ఆసన్నమైంది. సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్కు దాదాపు ముహూర్తం ఖరారైంది. వచ్చే నెల 7 నుంచి 10వ … Read More
కాంగ్రెస్ లో ఎమ్మెల్సీ ఎన్నికల టెన్షన్.. ఓటుకు నోటు వ్యవహారం మళ్లీ తెరమీదకొస్తుందా ?తెలంగాణ రాష్ట్రంలో మరో ఓటుకు నోటు వ్యవహారం తెరమీదకు రాబోతుందా? ఎమ్మెల్సీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీ కి టెన్షన్ పుట్టించబోతున్నాయా ? ఎమ్మెల్సీ స్థానాలను… Read More
ఆమంచి పై వైసీపిలో భిన్నస్వరాలు..! స్థానిక నేతలనుండి వ్వక్తమవుతున్నవ్యతిరేకత..!!అమరావతి/ హైదరాబాద్ : రాజకీయాల్లో సంచలనాలు తాత్కాలికమేనని అనేక సందర్బాల్లో రుజువైంది. ఇటీవల ఏపి రాజకీయాల్లో అనేక సంచలనాలు జరుగుతున్న విష… Read More
0 comments:
Post a Comment